September 22, 2020, 05:24 IST
న్యూఢిల్లీ: కార్పొరేట్ పాలన విశ్వసనీయంగా ఉండే దిశగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి పలు సూచనలు చేశారు. తప్పిదాలకు పాల్పడిన బోర్డు...
September 21, 2020, 15:04 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభంలో వందే భారత్ మిషన్ పథకం కింద విదేశీయులను చేరవేస్తున్న ఎయిరిండియాకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. ఎయిరిండియా...
September 21, 2020, 10:44 IST
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి హర్షవర్ధన్ ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించారు. దేశంలో...
September 20, 2020, 20:58 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ను తొలగించిన నేపథ్యంలో గూగుల్పై డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఆరోపణలు గుప్పించింది. భారత చట్టాలకు...
September 18, 2020, 11:20 IST
సాక్షి,ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కు కాలం కలిసి వస్తోంది. తాజా పరిణామాలతో శుక్రవారం నాటి మార్కట్లో హైదరాబాద్కు చెందిన...
September 18, 2020, 04:59 IST
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్ (అడాగ్)లో భాగమైన ఆర్కామ్, రిలయన్స్ టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్టీఐఎల్)కు ఇచ్చిన రూ.1,200 కోట్ల రుణాల...
September 17, 2020, 18:46 IST
సాక్షి, హైదరాబాద్ : రిలయన్స్ రిటైల్ కు చెందిన ఫ్యాషన్ వేర్ ఆన్లైన్ వేదిక అజియో 'సంబంధం- 2020' పేరుతో ఆన్లైన్ ట్రేడ్ షో నిర్వహిస్తోంది. ఈ ట్రేడ్...
September 17, 2020, 11:13 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. మరోవైపు కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు దిగ్గజ...
September 17, 2020, 09:27 IST
వాషింగ్టన్ : చైనా సంస్ధ బైట్ డ్యాన్స్ యాజమాన్యంలోని ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ ఒరాకిల్ డీల్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా...
September 16, 2020, 15:44 IST
సాక్షి, ముంబై: రష్యా కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన దేశీయ ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ భారీ ఒప్పందాన్ని సొంతం చేసుకుంది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్...
September 16, 2020, 10:19 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ను తిరిగి ప్రారంభించడానికి సీరం...
September 16, 2020, 08:23 IST
ఎస్బీఐ ఏటీఎంలలో రూ.10వేలు, అంతకు మించి చేసే డెబిట్ కార్డు నగదు ఉపసంహరణలకు ఓటీపీ నమోదు చేయడం అన్నది ఇకపై 24 గంటల పాటు అమల్లోకి రానుంది....
September 15, 2020, 15:18 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల కంపెనీ టయోటా మోటార్ కార్పొరేషన్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దేశంలో ఆటో పరిశ్రమపై అధిక పన్నుల విధానం కారణంగా ...
September 15, 2020, 09:49 IST
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్ వంటి ఓటీటీ సేవలను అందిస్తున్న ప్లాట్ఫామ్లకు ఎలాంటి నిబంధనలు అవసరం లేదని...
September 15, 2020, 04:40 IST
న్యూయార్క్: వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ అమెరికా విభాగాన్ని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దక్కించుకోలేకపోయింది. మైక్రోసాఫ్ట్కి విక్రయించరాదని...
September 14, 2020, 16:01 IST
సాక్షి, బెంగళూరు : డిజిటల్ టెక్నాలజీ సంస్థ హ్యాపియెస్ట్ మైండ్స్ బంపర్ ఐపీవో ద్వారా కంపెనీ కోఫౌండర్ అశోక్ సూతా తన ప్రత్యేకతను చాటుకున్నారు.
September 14, 2020, 13:33 IST
సాక్షి, ముంబై: దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది.
September 14, 2020, 13:01 IST
సాక్షి,ముంబై: ఆసియా అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రోజుకో కొత్త రికార్డుతో దూసుకుపోతోంది.
September 14, 2020, 12:12 IST
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త టీవీ కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి ఇకపై అదనపు భారం తప్పదా? వచ్చే నెల నుంచి టెలివిజన్ ధరలు మోత మోగనున్నాయా? తాజా అంచనాలు...
September 14, 2020, 05:15 IST
ముంబై: జపాన్ దిగ్గజం యోకొహామా గ్రూప్లో భాగమైన అలయన్స్ టైర్ గ్రూప్ (ఏటీజీ) విశాఖలో తమ టైర్ల ప్లాంటు ఏర్పాటు చేయనుంది. దీనిపై 165 మిలియన్ డాలర్లు...
September 12, 2020, 20:25 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ పరీక్షలు నిలిపివేశామంటూ ఉసూరుమనిపించిన బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మళ్లీ శుభవార్త చెప్పింది. ...
September 12, 2020, 17:43 IST
సాక్షి, న్యూఢిల్లీ: పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇ-కామర్స్ సంస్థలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) షాక్ ఇచ్చింది. చట్టబద్ధమైన నిబంధనలను...
September 12, 2020, 15:58 IST
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరోసారి ఎదురు దెబ్బ తగిలింది.ఈ ఏడాది ఆరంభంలో చోటు చేసుకున్న ఢిల్లీ అల్లర్లలో ఫేస్బుక్కు పాత్ర...
September 12, 2020, 08:00 IST
సాక్షి, హైదరాబాద్ : డెయిరీ రంగంలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్.. ఫ్యూచర్ రిటైల్లో కంపెనీకి ఉన్న 1,78,47,420 షేర్లతోపాటు ప్రాక్సిస్ హోమర్ రిటైల్కు...
September 11, 2020, 20:04 IST
వాషింగ్టన్ : చైనా చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫాం టిక్టాక్ నిషేధం గడువుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైనల్...
September 11, 2020, 16:05 IST
సాక్షి,ముంబై: నటి కంగన రనౌత్ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబైలోని తన బాంద్రా బంగ్లాను అక్రమంగా కూల్చివేస్తున్నారంటూ ఇండిగో విమానంలో...
September 11, 2020, 15:01 IST
సాక్షి,ముంబై: వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ‘వీఐ’గా రీబ్రాండింగ్ పూర్తి చేసుకున్నఅనంతరం సరికొత్త ప్రణాళికలపై దృష్టి పెట్టింది. తాజాగా కొత్త ప్లాన్లను...
September 11, 2020, 05:19 IST
న్యూఢిల్లీ: రిటైల్ వెంచర్లో పెట్టుబడులు సమీకరించడం ప్రారంభించిన పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఈ–కామర్స్లో పోటీ సంస్థ అమెజాన్...
September 10, 2020, 17:02 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై బయోకాన్ చైర్పర్సన్, ఎండీ కిరణ్ మజుందార్ షా...
September 10, 2020, 15:56 IST
సాక్షి, న్యూఢిల్లీ: యూకేకు చెందిన మోటార్సైకిల్ తయారీ దిగ్గజం ట్రయంఫ్ రాకెట్ 3 బ్రాండ్ లో అత్యంత ఖరీదైన కొత్త మెటార్ బైక్ లాంచ్ చేసింది. భారీ...
September 10, 2020, 15:09 IST
సాక్షి, ముంబై: పెట్టుబడుల సమీకరణలో రిలయన్స్ రీటైల్ హవా కొనసాగుతోంది.
September 10, 2020, 10:36 IST
న్యూఢిల్లీ: అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్లో 15 శాతం వాటాను విక్రయించే ప్రణాళికల్లో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నట్లు తాజాగా...
September 10, 2020, 05:20 IST
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ గ్రూప్లోని డిజిటల్ వ్యాపార విభాగం జియో ప్లాట్ఫామ్స్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు...
September 09, 2020, 18:13 IST
సాక్షి, హైదరాబాద్ : కరోనా నివారణకు సంబంధించి దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ రెమ్డెసివిర్ కొత్త ఔషధాన్ని లాంచ్ చేసింది. కోవిడ్...
September 09, 2020, 15:31 IST
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలయనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఇప్పటిదాకా డిజిటల్ విభాగంలో పెట్టుబడుల వరద పారించారు. ఇపుడిక రీటైల్...
September 09, 2020, 15:03 IST
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో సంచలనానికి నాంది పలకనుంది. భారీ ఎత్తున లోకాస్ట్ స్మార్ట్ఫోన్ల తయారీకి సిద్ధమవుతోంది. తాజా నివేదికల ప్రకారం...
September 09, 2020, 07:46 IST
వొడాఫోన్ ఐడియా మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సీఈవో అయిన రవీందర్ టక్కర్కు మూడేళ్ల సర్వీసు కాలంలో ఎటువంటి వేతనం చెల్లించకూడదనే ప్రతిపాదనను కంపెనీ...
September 08, 2020, 18:39 IST
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ -వీడియోకాన్ రుణ కుంభకోణంలో కేసులో బ్యాంకు మాజీ సీఎండీ చందా కొచర్ భర్త దీపక్ కొచర్ ను ఈడీ ఈనెల 19 వరకు కస్టడీలోకి తీసుకోనుంది....
September 08, 2020, 15:48 IST
సాక్షి, ముంబై: రానున్న పండుగ సీజన్ కు అనుగుణంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా సిద్ధమవుతోంది. అయిదు కొత్త కేంద్రాలతో తన సార్ట్ సెంటర్ నెట్వర్క్...
September 08, 2020, 15:00 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం పబ్జీ సహా 118 చైనా యాప్స్ని నిషేధంతో ఆందళనలో పడిన పబ్జీ ఫాన్స్ కు భారీ ఊరట లభించనుంది. తాజా పరిణామాల...
September 07, 2020, 21:21 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణాల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుసుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలు, ఐసీఐసీఐ మాజీ సీఎండీ చందాకొచర్కు...
September 07, 2020, 20:55 IST
సాక్షి, ముంబై: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై వ్యక్తిగత దివాలా చర్యలపై విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్...