September 22, 2020, 18:32 IST
సాక్షి, మెదక్ : మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామీలపై రెండోరోజు విచారణ కొనసాగింది. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సంబంధించి ఏసీబీ కస్ట...
September 22, 2020, 17:40 IST
సాక్షి, హైదరాబాద్ : గత రెండేళ్లలో 12 డ్రగ్స్ కేసులు నమోదైనట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ తెలిపింది.
September 22, 2020, 15:38 IST
సాక్షి, కరీంనగర్: మహారాష్ట్రకు చెందిన మజ్లిస్ పార్టీ(ఎంఐఎం) మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ పై మంగళవారం కరీంనగర్లో కేసు నమోదైంది. గత ఫిబ్రవరిలో...
September 22, 2020, 14:32 IST
యశవంతపుర : ఇద్దరు ముసుగు దొంగలు నగలను కొనడానికని వచ్చి నగల షాపులో భారీగా ఆభరణాలను దోచుకున్నారు. ఈ ఘటన ఐటీసిటీలో జాలహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఒక...
September 22, 2020, 14:15 IST
దినేష్ హత్యకు నిందితులు ఉపయోగించిన మూడు కత్తులను స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసు వివరాలను తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి మీడియాకు...
September 22, 2020, 14:07 IST
బీజింగ్ : ప్రభుత్వంపై విమర్శలకు చేసినందుకు గాను చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిలియనీర్ రెన్ జికియాంగ్ (69) కు మరోసారి భారీ షాక్ తగిలింది.
September 22, 2020, 13:46 IST
సాక్షి, చిత్తూరు: శ్రీకాళహస్తి ఆలయంలో కలకలం రేపిన కొత్త విగ్రహాల ప్రతిష్ఠ ఘటన కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుత్తూరుకు చెందిన...
September 22, 2020, 12:59 IST
దుండిగల్ : వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు యువతులు అదృశ్యమైన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సూరారం రాజీవ్...
September 22, 2020, 12:51 IST
మీరట్ : యూపీలోని మీరట్లో స్కూల్ యాజమాన్యం వికృత చర్యలు ఆలస్యంగా వెలుగుచూశాయి. జీతాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన మహిళా ఉపాధ్యాయులను వేధించడమే గాక...
September 22, 2020, 12:42 IST
సాక్షి, గుంటూరు: భార్యాభర్తల పరస్పర కేసులు గుంటూరులో కలకలం రేపాయి. వివరాల్లోకెళ్తే.. దిలీప్, సౌమ్య అనే ఇరువురు రెండు నెలలక్రితం కులాంతర వివాహం...
September 22, 2020, 12:35 IST
నేరేడ్మెట్ : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నగర మేయర్ బొంతు రాంమోహన్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, మల్కాజిగిరి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు,...
September 22, 2020, 12:32 IST
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అభిలాష్ అనే ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు....
September 22, 2020, 12:20 IST
తాడేపల్లి రూరల్(గుంటూరు జిల్లా): తాడేపల్లి కనకదుర్గవారధి మీద ఓ వృద్ధుడు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మకు పూజలు నిర్వహిస్తానంటూ చెప్పి అమాంతం...
September 22, 2020, 11:50 IST
జైపూర్: రాజస్థాన్లో దారుణం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. దారుణాన్ని...
September 22, 2020, 11:45 IST
సాక్షి, సంగెం: అత్తింటి వేధింపులు భరించలేక ఓ యువకుడు మనస్తాపం చెంది పెట్రోల్పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు....
September 22, 2020, 10:51 IST
కాకినాడ రూరల్: తమ వద్ద రూ.2వేల నోట్లు ఉన్నాయని, రూ.500 నోట్లు ఇస్తే రూ.90 లక్షలకు రూ.కోటి ఇస్తామని నమ్మబలికి ఛీటింగ్కు ప్రయత్నించిన ముఠాను బాధితుడి...
September 22, 2020, 10:26 IST
లక్నో: ఎన్ని శతాబ్దాలు గడిచినా.. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా.. ఆడ పిల్లపై చిన్న చూపు మాత్రం పోవడం లేదు. అవసాన దశలో కొడుకులు ఎంత దుర్మార్గంగా...
September 22, 2020, 10:14 IST
గాజువాక (విశాఖపట్నం): ఒక లారీ యజమాని నడిరోడ్డుపై ఆత్మహత్య చేసుకున్నాడు. లారీ క్యాబిన్లో ఉన్న డీజిల్ను శరీరంపై పోసుకొని నిప్పు అంటించుకోవడంతో సంఘటనా...
September 22, 2020, 08:38 IST
సాక్షి, న్యూఢిల్లీ: రిటైర్డ్ నావికాదళ అధికారి బలరాజ్ దేశ్వాల్ (55) ఢిల్లీలో దారుణ హత్యకు గురయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చోటు చేసుకున్న వివాదమే...
September 22, 2020, 07:38 IST
సాక్షి, కర్నూలు: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం పాటు బాగానే చూసుకున్నాడు. తర్వాత మనస్పర్ధలు రావడంతో భార్యను కుందూ నదిలోకి తోసి కడతేర్చేందుకు...
September 22, 2020, 04:23 IST
చంపాపేట/చైతన్యపురి/బడంగ్పేట్: తపోవన్కాలనీ వద్ద ఆదివారం రాత్రి వరదలో కొట్టుకుపోయిన నవీన్కుమార్.. సోమవారం సాయంత్రం విగతజీవిగా దొరికాడు. సరూర్నగర్...
September 22, 2020, 04:10 IST
ముంబై: సుశాంత్ సింగ్ మృతి కేసులో డ్రగ్స్ కోణంపై కొనసాగుతున్న దర్యాప్తు పలు మలుపులు తిరుగుతోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణలో...
September 22, 2020, 03:08 IST
సాక్షి, హైదరాబాద్ : మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్ ‘అడిషనల్’వ్యవహారంపై నోరు మెదపడంలేదు. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సం బంధించి విచారణలో...
September 21, 2020, 21:02 IST
సాక్షి, విజయవాడ : పూజ చేసుకుంటానని వచ్చి కనకదుర్గ వారధి పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది...
September 21, 2020, 20:05 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఇన్స్టాగ్రాంలో మహిళా మోడల్గా నమ్మబలకడంతో పాటు ఉద్యోగాల ఆశ చూపి పలువురు మహిళలను మోసగించిన ప్రబుద్ధుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్...
September 21, 2020, 19:07 IST
సాక్షి, హైదరాబాద్ : యువతిపై దాడి చేసిన కేసులో శేరిలింగం పల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ను సైబరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారం...
September 21, 2020, 18:52 IST
సాక్షి, మెదక్ : జిల్లా అడిషనల్ కలెక్టర్ కేసులో ఏసీబీ విచారణ మొదటిరోజు ముగిసింది. కస్టడిలో భాగంగా ఐదుగురు నిందితులను ఏసీబీ అధికారులు ఆరు గంట...
September 21, 2020, 18:21 IST
వీరందరిపై ఐపీసీ సెక్షన్ 304 ప్రకారం కేసు నమోదు చేయాలని ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు.
September 21, 2020, 18:16 IST
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కాంలో ప్రధాన...
September 21, 2020, 13:37 IST
సాక్షి, కామారెడ్డి : మున్సిపల్ కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగినిపై సహ ఉద్యోగి దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. కార్యాలయంలో కార్యాలయంలో విధులు...
September 21, 2020, 10:41 IST
సాక్షి, కొత్తగూడెం/పాల్వంచ : పట్టణంలోని టీచర్స్కు కాలనీకి చెందిన ఓ మహిళ ఆర్థికంగా ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని, వారిని శారీరకంగా లొంగదీసుకుని...
September 21, 2020, 10:15 IST
సాక్షి, కరీంనగర్: జిల్లాలోని జమ్మికుంటలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లారీని బైకిస్ట్ ఓవర్ టెక్ చేస్తుండగా.. ఎదురుగా వచ్చిన మరో...
September 21, 2020, 09:11 IST
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి గ్యాంగ్రేప్ ఆరోపణలు కలకలం రేపాయి. కనాట్ ప్లేస్ మార్కెట్కు కేవలం 2 కి.మీ దూరంలో ఇండియా గేట్ సమీపంలో ఉన్న ఫైవ్...
September 21, 2020, 07:39 IST
సాక్షి,చిత్తూరు: తిరుపతిలో పాత కక్షలు భగ్గుమన్నాయి. నగరంలోని ఐఎస్ మహల్ వద్ద ఆదివారం రాత్రి రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు...
September 21, 2020, 06:43 IST
సాక్షి, మారేడుమిల్లి: జోరుగా వానలు కురుస్తున్న వేళ.. అణువణువునా ఆకుపచ్చదనం సంతరించుకుని, కొత్త శోభతో మెరిసిపోతున్న మన్యసీమ ఒడిలో విహరిద్దామని వచ్చిన...
September 21, 2020, 04:44 IST
నాదెండ్ల(చిలకలూరిపేట): అదృశ్యమైన బాలుడు దారుణ హత్యకు గురైన ఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో చోటు చేసుకుంది. దావల యశ్వంత్కుమార్...
September 21, 2020, 04:18 IST
సాక్షి, మంచిర్యాల: ఆసిఫాబాద్లోని కదంబా అడవుల్లో శనివారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఇందులో ఒకరు ఛత్తీస్...
September 20, 2020, 18:44 IST
కర్ణాటక, ఢిల్లీ, కోల్కతాలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధి నుంచి డబ్బులు కొట్టేసేందుకు కుట్రలు పన్నగా.. బ్యాంకు...
September 20, 2020, 17:42 IST
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా, మరో ఇద్దరికి...
September 20, 2020, 16:07 IST
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో గేమ్స్ పేరుతో చైనా యాప్స్ నిధుల మళ్లింపుపై ఎన్ఐఏ రంగంలోకి దిగింది. హైదరాబాద్లోని సీసీఎస్లో చైనా యాప్పై కేసు...
September 20, 2020, 16:00 IST
మా కూతురు ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు. కాలనీలో ఒక్క సీసీ కెమెరా లేదు. ఘటన జరిన ప్రాంతంలో చుట్టుపక్కల ఒక్క సీసీ కెమెరా ఏర్పాటు చేయకపోవడం...
September 20, 2020, 15:53 IST
ఉదయ్పూర్ : వితంతు మహిళతో పాటు ఆమె ప్రియుడిగా అనుమానిస్తూ ఓ యువకుడిని కరెంటు స్థంబానికి కట్టేసి మూడు గంటల పాటు దారుణంగా హింసించిన ఘటన రాజస్తాన్లో...