‘దిశ’ ఎన్‌కౌంటర్‌.. ఆ పోలీసులకు రివార్డు!

Rah group Announces Rs one Lakh Reward to Telangana Police - Sakshi

హిసార్‌(హరియాణా): ‘దిశ’ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులకు రివార్డు అందించనున్నట్లు హరియాణాకు చెందిన రాహ్‌ గ్రూప్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ నరేశ్‌ సెల్పార్‌ తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులకు రూ. లక్ష చొప్పున ఇవ్వనున్నట్టు చెప్పారు. రాహ్‌ గ్రూప్‌ ప్రకటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top