September 22, 2020, 16:03 IST
సాక్షి, ఢిల్లీ : తప్పు చేయకుంటే టీడీపీ నేతలు ఎందుకు కోర్టులకు వెళ్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు. సిబిఐ...
September 22, 2020, 15:53 IST
సాక్షి, ఢిల్లీ : 'ప్రభుత్వానికి దమ్ముంటే కేసులు పెట్టమని విపక్షాలు సవాలు చేశాయి. అదే పని ప్రభుత్వం చేస్తే వాటిపై కోర్టు ద్వారా స్టేలు...
September 22, 2020, 15:44 IST
సాక్షి, ఢిల్లీ : ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలుగుదేశం పార్టీ ఓర్చుకోలేక పోతుందని వైఎస్సార్సీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ విమర్శించారు. ఇళ్ల పట్టాల...
September 22, 2020, 15:21 IST
కంగనా రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా వెలుగుచూసిన ఓ ఎన్నికల ప్రచార పోస్టర్ చర్చనీయాంశమైంది.
September 22, 2020, 14:36 IST
న్యూఢిల్లీ : రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ అడ్డుకున్న 8 మంది విపక్ష ఎంపీలపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం వారంతా పార్ల...
September 22, 2020, 14:11 IST
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో ఎంత మంది వలస కార్మికులు మరణించారు, ఎంత మంది ఉపాధి కోల్పోయారు అనే విషయాన్ని పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ప్రశ్నించింది...
September 22, 2020, 13:45 IST
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం బోగస్ లెక్కలు చెబుతోందని సీఎల్సీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు....
September 22, 2020, 11:01 IST
సాక్షి,న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ బిల్లుల ఆమోదంపై రాజ్యసభలో రగడ, ప్రతిపక్ష సభ్యుల నిరవధిక నిరసన కొనసాగుతుండగా కొన్ని ఆసక్తికర పరిణామాలు...
September 22, 2020, 11:00 IST
ఢిల్లీ : రాజ్యసభలో 8 మంది సభ్యుల పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తి వేసేవరకు రాజ్యసభ సమావేశాలను బాయ్కాట్ చేస్తున్నామని ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్...
September 22, 2020, 10:27 IST
సాక్షి, న్యూఢిల్లీ : రైతులకు మేలు చేస్తాయనే పేరుతో తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా ఒకవైపు తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ బిల్లులను...
September 22, 2020, 09:57 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ట్విటర్ వేదికగా విమర్శించారు. 'చంద్రబాబు...
September 22, 2020, 06:45 IST
2021 ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా అన్నాడీఎంకే బలాన్ని పెంచేందుకు బీజేపీ పెద్దలు రంగంలోకి దిగినట్టు సంకేతాలు...
September 22, 2020, 06:27 IST
సాక్షి, కవాడిగూడ: త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత...
September 22, 2020, 06:14 IST
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ధర్మాన్ని నమ్మే వ్యక్తే అయితే ధర్మాత్ముడులాంటి ఎన్టీ రామారావును ఎందుకు దించేశాడంటూ బీజేపీ రాష్ట్ర...
September 22, 2020, 04:21 IST
సాక్షి, అమరావతి: రాజధాని అంశంపై హైకోర్టులో వాయిదా వచ్చినప్పుడల్లా ఎప్పటిలాగే ఆ రెండు పత్రికలు (ఈనాడు, ఆంధ్రజ్యోతి), రెండు టీవీ చానల్స్ (ఈటీవీ,...
September 22, 2020, 03:59 IST
సాక్షి, అమరావతి: టీటీడీ నిధుల వినియోగంపై కాగ్తో దర్యాప్తునకు అనుకూలంగా ప్రస్తుత పాలక మండలి తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్ష నేత చంద్రబాబులో వణుకు...
September 22, 2020, 03:43 IST
న్యూఢిల్లీ: రాజ్యసభలో సోమవారం కూడా గందరగోళం కొనసాగింది. వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం పలువురు విపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి,...
September 22, 2020, 03:33 IST
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రోకరేజ్ వ్యవస్థలా మార్చిందని, తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని...
September 22, 2020, 03:22 IST
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 మహమ్మారిపై పోరాడేందుకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.7 వేల కోట్లు ఏమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి...
September 21, 2020, 19:53 IST
సాక్షి, సిద్దిపేట : తెలంగాణ రాష్ర్ట ప్రజల గోడు అర్థమయ్యేలా బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యేలా దుబ్బాక ప్రజలు తీర్పు చెప్పాలని మంత్రి హరీష్...
September 21, 2020, 17:52 IST
సెక్యూరిటీతో తనను కాల్చి చంపిస్తానని బెదిరించాడని నందిగం సురేష్ ఆరోపించారు.
September 21, 2020, 16:45 IST
సాక్షి, హైదరాబాద్ : ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం దమనకాండ సాగిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ప్రైవేట్...
September 21, 2020, 15:49 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. ప్రస్తుతం టీటీడీపీ అధ్యక్షుడుగా ఉన్న ఎల్.రమణ నాయకత్వాన్ని...
September 21, 2020, 15:14 IST
సాక్షి, ఢిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లు కార్పోరేట్ బిల్లులా ఉందని పిసిసి అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. ఈ బిల్లుతో...
September 21, 2020, 14:37 IST
సాక్షి, హైదరాబాద్ : తడి బట్టతో రైతుల గొంతు కోసే కేసీఆర్కు వ్యవసాయ బిల్లుపై మాట్లాడే అర్హత లేదని, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రైతులను తప్పుదోవ...
September 21, 2020, 14:02 IST
అయితే జేఏసీ నేతల అభ్యర్థనను ఆయన సున్నితంగా తిర్కసరించారు.
September 21, 2020, 13:56 IST
సాక్షి, విజయవాడ : ఫైబర్ గ్రిడ్ స్కామ్లో టీడీపీ నేత నారా లోకేష్ బాబు అడ్డంగా దొరికిపోయారని ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. తండ్రి...
September 21, 2020, 11:53 IST
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా ఆమోదించిన నూతన వ్యవసాయ బిల్లులపై విపక్ష పార్టీల నిరసన కొనసాగుతున్న తరుణంలో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్...
September 21, 2020, 09:01 IST
సాక్షి, కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ టీఆర్ఎస్ అధిష్టానానికి ఝలక్ ఇచ్చారు. ఉపాధ్యక్ష పదవికి రాజీనామా...
September 21, 2020, 08:43 IST
సాక్షి, హైదరాబాద్ : ఎన్నో విమర్శలు, వివాదాల నడుమ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణ బిల్లులకు ఆమోదం లభించింది. స్పష్టమైన...
September 21, 2020, 05:39 IST
మిరుదొడ్డి (దుబ్బాక): కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం, విద్యుత్ రంగంపై తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికే ప్రమాదకరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు...
September 21, 2020, 05:34 IST
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రైతాంగానికి అన్యాయం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు టీఆర్ఎస్ ఇతర పార్టీలతో కలిసి పోరాడుతుందని రాష్ట్ర...
September 21, 2020, 05:30 IST
యాచారం: ‘కేసీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారారు.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను ఫార్మాసిటీ పేరుతో బలవంతంగా లాక్కుంటూ దోపిడీకి...
September 21, 2020, 04:35 IST
న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల తీవ్ర ఆగ్రహావేశాల మధ్య మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రెండు వివాదాస్పద వ్యవసాయ బిల్లులు ఆదివారం రాజ్యసభ ఆమోదం...
September 21, 2020, 03:58 IST
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ హయాంలో రాజధాని అమరావతిలో వేల ఎకరాల భూ దోపిడీకి పాల్పడటంపై సీబీఐతో దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలని వైఎస్సార్సీపీ డిమాండ్...
September 21, 2020, 03:25 IST
తండ్రి ముఖ్యమంత్రి.. తనయుడు మంత్రి.. తండ్రి అధికారంతో తనయుడి నిర్వాకం.. తండ్రీ తనయుల తోడుతో పేట్రేగిన బినామీ వెరసి రూ.2 వేల కోట్లు ఖజానాకు తూట్లు!...
September 20, 2020, 19:01 IST
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం పని కట్టుకుని హిందుత్వంపై, దేవాలయాలపై కావాలని దాడి చేస్తున్నట్లు కొన్ని రాజకీయ పార్టీలు అబద్ధపు ప్రచారం...
September 20, 2020, 16:10 IST
సాక్షి, న్యూఢిల్లీ : అమరావతిలో రాజధాని ఏర్పాటుకు ముందే టీడీపీ నేతలు నాలుగు వేల ఎకరాలకు అగ్రిమెంట్ చేసుకున్నారని, 40 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి...
September 20, 2020, 14:27 IST
టీడీపీ హయాంలో విజయవాడలో 41 ఆలయాలను కూల్చారు. ఆనాడు ఎవరైనా దేవాలయాల కూల్చివేతపై మాట్లాడారా? గోదావరి పుష్కరాల్లో 30 మందిని చంద్రబాబు బలి తీసుకున్నారు.
September 20, 2020, 11:19 IST
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ–ఖమ్మం–వరంగల్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ స్థానం వచ్చే ఏడాది...
September 20, 2020, 08:35 IST
సాక్షి ప్రతినిధి. విశాఖపట్నం: నగరంలో నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారన్న వాపుతో ఉనికి చాటాలని యతి్నస్తున్న తెలుగుదేశం పార్టీకి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే...
September 20, 2020, 04:55 IST
సాక్షి, న్యూఢిల్లీ: రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్న వ్యవసాయ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకిస్తామని టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తెలిపారు. లోక్...