September 22, 2020, 18:43 IST
డీఎస్సీ- 2018లో ఉత్తీర్ణులైన ఎస్జీటీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది.
September 22, 2020, 17:48 IST
త్వరలోనే డీఎస్సీ 2020: ఆదిమూలపు సురేశ్
September 16, 2020, 16:14 IST
సాక్షి, ప్రకాశం: కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు...
September 15, 2020, 15:04 IST
సాక్షి, తాడేపల్లి: కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. మన ప్రభుత్వం ఇప్పటికే అమలు...
September 15, 2020, 14:39 IST
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం...
September 09, 2020, 04:52 IST
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్యాకోర్సుల్లోప్రవేశాలకు గురువారం నుంచి ‘ఏపీ సెట్స్’ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు...
September 08, 2020, 18:50 IST
సాక్షి, అమరావతి : కోవిడ్ కారణంగా మూతపడ్డ పాఠశాలను తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలను...
September 04, 2020, 07:54 IST
ఇందుకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. విద్యాశాఖ అధికారులు, ఏపీ ఉన్నత విద్యామండలి అధికారులు, వివిధ సెట్ల కన్వీనర్లతో పలుమార్లు...
August 27, 2020, 19:44 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రవేశ పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఎంసెట్ సహా ఏడు సెట్ల...
August 25, 2020, 20:58 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్కు కరోనా బారిన పడ్డారు. అయితే ఆయనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో తన విధులను...
August 19, 2020, 17:27 IST
సాక్షి, తాడేపల్లి: 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని...
August 15, 2020, 10:05 IST
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శనివారం ఆయన 74వ...
August 15, 2020, 04:56 IST
సాక్షి, అమరావతి/యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ప్రవేశ...
August 14, 2020, 15:38 IST
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి...
August 13, 2020, 18:34 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో 2020-2021 విద్యా సంవత్సరం ప్రణాళిక ఖరారైంది. వచ్చే నెల 5 నుంచి ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభిస్తామని...
August 07, 2020, 08:57 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ఆనర్స్ పద్ధతిని ప్రవేశపెట్టనున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్...
August 06, 2020, 19:56 IST
అక్టోబర్ 15 నుంచి కాలేజీలను తెరుస్తాం
August 06, 2020, 18:05 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 15 నుంచి అన్ని కాలేజీలను తెరుస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఇప్పటివరకు పలు ద...
August 04, 2020, 13:45 IST
సెప్టెంబర్ 5న జగనన్న విద్యాకానుక
August 04, 2020, 13:12 IST
సాక్షి, తాడేపల్లి : పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం...
July 31, 2020, 13:23 IST
సాక్షి, విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు విద్యా వారధి మొబైల్ వాహనాలు అందుబాలోకి తీసుకు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు...
July 30, 2020, 19:37 IST
ఇంగ్లిష్ మీడియంకు కట్టుబడి ఉన్నాం
July 30, 2020, 19:06 IST
మా గ్రామానికి ఇంగ్లిష్ మీడియం స్కూల్ వస్తుంది అని ఎదురుచూస్తున్నారు
July 22, 2020, 03:26 IST
సాక్షి, అమరావతి: కొవిడ్–19 నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సెప్టెంబర్ 5 నుంచి రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభించాలని...
July 21, 2020, 18:44 IST
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ విద్యావిధానంలో సంచలన మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే...
July 21, 2020, 18:04 IST
ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ
July 21, 2020, 06:22 IST
సాక్షి, అమరావతి: నాడు–నేడు పథకంలో భాగంగా పాఠశాలల అభివృద్ధి పనుల్లో నాణ్యతపై రాజీపడొద్దని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈ...
July 19, 2020, 04:27 IST
సాక్షి, అమరావతి: టీడీపీ నేతల అరెస్ట్లపై ఆ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మండిపడ్డారు. అరెస్ట్లు, చేసిన నేరాల...
July 18, 2020, 14:03 IST
సాక్షి, అమరావతి: అరెస్ట్లపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ...
July 18, 2020, 14:01 IST
టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది
July 18, 2020, 05:46 IST
సాక్షి, అమరావతి: నిష్ఠా కార్యక్రమం ద్వారా లక్షా యాభైవేల మంది ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వానికి,...
July 17, 2020, 03:57 IST
సాక్షి, అమరావతి : ఉన్నత విద్యాకోర్సులైన యూజీ, పీజీ ఫైనలియర్ విద్యార్థులకు సెప్టెంబర్లోగా పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలోని యూనివర్సిటీలు చర్యలు...
July 14, 2020, 04:23 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలిసారిగా ఉన్నత విద్యాకోర్సుల్లో అవుట్ కమ్ బేస్డ్ సిలబస్ ప్రవేశపెడుతున్నామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు...
July 14, 2020, 03:29 IST
సాక్షి, అమరావతి: ఎంసెట్ సహా ఇతర సెట్లన్నింటి నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్, వివిధ యూనివర్సిటీల...
July 13, 2020, 20:04 IST
ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలు వాయిదా
July 13, 2020, 19:20 IST
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి ప్రబళుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎంసెట్ సహా అన్ని రకాల ప్రవేశ...
July 09, 2020, 19:52 IST
సాక్షి, తాడేపల్లి: విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రక నిర్ణయం తీసుకున్నారని మంత్రి...
July 09, 2020, 19:29 IST
చంద్రబాబు దళితులకు క్షమాపణ చెప్పాలి
July 06, 2020, 18:20 IST
సచివాలయాల ఇంజనీర్లకు కొత్త బాధ్యతలు
July 06, 2020, 18:11 IST
సాక్షి, అమరావతి: ఎంసెట్ పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆన్లైన్లో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ...
July 06, 2020, 16:54 IST
సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం, స్కూల్ భవనాలన్నింటికీ కొత్తగా పెయింటింగ్స్...
July 06, 2020, 13:32 IST
మన బడికి మంచిరోజులు