September 22, 2020, 20:15 IST
ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 5,62,376. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 71,465.
September 22, 2020, 19:41 IST
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 53 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 3,816 కొత్త...
September 21, 2020, 17:27 IST
త 24 గంటల్లో 10,502 మంది కోవిడ్ రోగులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,51,821 మంది వైరస్ను జయించారు.
September 21, 2020, 10:24 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 54 లక్షలు దాటింది. ఇక గడచిన 24 గంటలలో అత్యధికంగా...
September 20, 2020, 10:17 IST
న్యూఢిల్లీ: భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 92,605 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో...
September 19, 2020, 17:50 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 10,820 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోవిడ్ విజేతల సంఖ్య 5,30...
September 19, 2020, 10:08 IST
న్యూఢిల్లీ : భారత్తో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 93,337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం బాధితుల...
September 19, 2020, 10:05 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం 54,459 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,123 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్...
September 19, 2020, 04:39 IST
లండన్: యూకేలో కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ తీవ్రమవుతోంది. సెకండ్ వేవ్తో కేసులు రెట్టింపు అయ్యాయి. ఉత్తర ఇంగ్లండ్, లండన్లలో రోజుకి 6 వేల కేసులు...
September 18, 2020, 17:02 IST
8,096 పాజిటివ్గా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,09,558 కు చేరింది.
September 17, 2020, 19:06 IST
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10,712 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి...
September 17, 2020, 10:03 IST
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,159 కరోనా కేసులు నమోదైనట్లు...
September 16, 2020, 17:32 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10,845 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి...
September 16, 2020, 09:38 IST
రోజూ 90 వేలకు పైగా కేసులు నమోదవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అయితే, ఇతర దేశాలతో పోల్చుకుంటే బాధితుల రికవరీ రేటు మెరుగ్గా ఉండటం సానుకూల పరిణామం.
September 15, 2020, 19:30 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,628 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి...
September 15, 2020, 09:09 IST
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2058...
September 14, 2020, 20:11 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 2,21,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు తాజాగా వెలువడిన హెల్త్ బులెటిన్లో ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడచిన 24...
September 14, 2020, 18:15 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం నాటికి 46,61,355 టెస్టులు పూర్తయ్యాయి....
September 14, 2020, 10:45 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 92,071 కొత్త కేసులు వెలుగు చూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య...
September 13, 2020, 18:25 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10,131 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి...
September 13, 2020, 09:16 IST
బాధితుల్లో కొత్తంగా 11 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 961 కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,603 మంది డిశ్చార్జ్ అయ్యారు.
September 13, 2020, 09:02 IST
ప్రతిరోజూ 70 వేలకు పైగా కోవిడ్ బాధితులు కోలుకుంటున్నారని వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య కంటే రికవరీ కేసుల సంఖ్య 3.8 రెట్లు అధికంగా ఉందని...
September 12, 2020, 18:14 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. శనివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 45,27,593 టెస్టులు పూర్తయ్యాయి. గడిచిన 24 గంటల్లో 75,465...
September 12, 2020, 09:13 IST
వైరస్ బాధితుల్లో కొత్తగా 10 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 950 కి చేరింది.
September 11, 2020, 09:42 IST
న్యూ ఢిల్లీ : భారత్లో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 96, 551 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ ఒకే రోజులో...
September 11, 2020, 09:07 IST
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 2,426 మందికి కరోనా సోకగా.. 13 మంది మృతి చెందినట్లు హెల్త్...
September 10, 2020, 10:19 IST
ఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 95,735 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల...
September 09, 2020, 10:23 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 89,706 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కోవిడ్...
September 08, 2020, 18:50 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లోరికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 70,993 కరోనా నిర్ధారణ పరీక్షలు...
September 07, 2020, 10:04 IST
64,60,250 కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. 42,04,614 కేసులతో భారత్ రెండో స్థానంలో, 41,37,606 కేసులతో బ్రెజిల్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
September 07, 2020, 09:42 IST
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1802 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,42,771 కు చేరింది.
September 06, 2020, 17:52 IST
సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతోంది. గడిచిన 24 గంటల్లో 72,573 నమూనాలు పరీక్షించగా 10,794 పాజిటివ్ కేసులు...
September 05, 2020, 09:54 IST
ఒక్కరోజులో ఇంత భారీగా కేసులు నమోదవడంతో భారత్లోనే కాదు, ప్రపంచంలోనే ఇదే తొలిసారి.
September 04, 2020, 10:01 IST
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో మూడో స్థానంలో ఉన్న భారత్ను మరో మెట్టు ఎక్కించే దిశగా కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది.
September 03, 2020, 16:42 IST
ఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో 11,72,179 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం తన ప్రకటనలో వెల్ల...
September 02, 2020, 10:14 IST
కోవిడ్ బాధితుల్లో తాజాగా 1045 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 66,333 కు చేరింది.
September 02, 2020, 10:00 IST
గడిచిన 24 గంటల్లో 2892 పాజిటివ్ కేసులు నమోదవండంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,589 కు చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తగా 10 మంది మృతి చెందారు.
September 01, 2020, 09:55 IST
రోజూ 70 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఆందోళనకరం. అయితే, ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో మరణాల రేటు తక్కువగా ఉండటం సానుకూల అంశం.
September 01, 2020, 09:27 IST
గడిచిన 24 గంటల్లో 2734 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,27,697 కు చేరింది. తాజాగా వైరస్ బాధితుల్లో 9 మృతి చెందారు.
August 31, 2020, 18:19 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 56,490 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా...
August 30, 2020, 17:57 IST
గడిచిన 24 గంటల్లో 63,077 నమూనాలు పరీక్షించగా 10,603 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 88 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 3884 చేరింది.
August 28, 2020, 19:25 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 61,331 మందికి పరీక్షలు నిర్వహించగా.. మొత్తం...