September 23, 2020, 03:11 IST
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న...
September 22, 2020, 21:26 IST
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. కరోనా వైరస్ను ప్రపంచం మీదకు వదిలిన డ్రాగన్ దేశంపై ఐక్యరాజ్యసమితి...
September 22, 2020, 20:15 IST
ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 5,62,376. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 71,465.
September 22, 2020, 16:36 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య భారత్లో గణనీయంగా పడిపోతోంది. సెప్టెంబర్ 10వ తేదీ నాటికి కరోనా మృతుల...
September 22, 2020, 15:53 IST
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్లో సైతం రోజురోజుకు అత్యంతగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 90 వేల మందికి పైగా బలిగొన్న...
September 22, 2020, 14:58 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చే ఏడాది ఆరంభం నాటికి సిద్ధమవుతుందని, అయితే దేశవ్యాప్తంగా 130 కోట్ల మందికి సురక్షితంగా...
September 22, 2020, 14:13 IST
ముంబై: బాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. మహమ్మారి కరోనా కాటుకు సీనియర్ నటి, ప్రముఖ థియేటర్ ఆర్టిస్టు ఆశాలత వాగోంకర్(79) బలైపోయారు. గత కొన్ని...
September 22, 2020, 14:11 IST
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో ఎంత మంది వలస కార్మికులు మరణించారు, ఎంత మంది ఉపాధి కోల్పోయారు అనే విషయాన్ని పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ప్రశ్నించింది...
September 22, 2020, 10:36 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 55 లక్షలు దాటింది. ఇక గడచిన 24 గంటలలో 75,083 పాజిటివ్...
September 22, 2020, 05:46 IST
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన నిబంధనల నుంచి అభ్యర్థులకు ఈసారి కొంత ఊరట లభిస్తోంది. ఈ సంస్థల్లో...
September 22, 2020, 05:12 IST
సింగపూర్: గొంతులో నుంచి ఉమ్మిని సేకరించే రోబోను సింగపూర్ కు చెందిన మూడు సంస్థల నిపుణులు తయారు చేశారు. ఈ రోబో ముక్కులో నుంచి గొంతులోపల 10...
September 22, 2020, 04:17 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలసంఖ్య భారీగా పెరిగింది. నెలరోజుల్లోనే పరీక్షలు దాదాపు మూడింతలయ్యాయి. గత నెల 20వ తేదీ నాటికి...
September 22, 2020, 04:14 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 24 గంటల్లో 10, 502 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్...
September 22, 2020, 03:55 IST
న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 86,961 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54,87,580 కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,130 మంది మరణించారు. దీంతో...
September 22, 2020, 03:55 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూన్, జూలై నెలల్లో ఓ మోస్తరుగా నమోదైన కేసులు ఆగస్టులో...
September 21, 2020, 20:07 IST
సాక్షి, విజయవాడ : కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో జిల్లాలో కొత్తగా 10 కంటైన్మెంట్ జోన్లను కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు.
September 21, 2020, 19:44 IST
పది రోజుల్లో పది వేల పడకల ఆస్పత్రిని నిర్మించి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన చైనా, ఇప్పుడు అంతకంటే ఆశ్చర్యపరిచే మహత్కార్యానికి శ్రీకారం చుట్టింది.
September 21, 2020, 16:48 IST
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యం ఖర్చులను క్రమబద్దీకరించేందుకు దేశంలోని దాదాపు 15 రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగినప్పటికీ ముక్కుకు తాడేయలేక...
September 21, 2020, 16:01 IST
సాక్షి, నందిగామ: ఆంధ్రప్రదేశ్లో మరో ఎమ్మెల్యే కరోనా మహమ్మారి బారిన పడ్డారు. నందిగామ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావుకు...
September 21, 2020, 15:04 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభంలో వందే భారత్ మిషన్ పథకం కింద విదేశీయులను చేరవేస్తున్న ఎయిరిండియాకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. ఎయిరిండియా...
September 21, 2020, 13:18 IST
కొన్ని జంతువులు చేసే పనులు మనుషులను అశ్చర్యపరచడంతోపాటు ఆలోచింపజేస్తాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ చిన్న...
September 21, 2020, 12:50 IST
కుక్క పిల్ల చాలా తెలివైంది
September 21, 2020, 10:44 IST
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి హర్షవర్ధన్ ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించారు. దేశంలో...
September 21, 2020, 10:24 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 54 లక్షలు దాటింది. ఇక గడచిన 24 గంటలలో అత్యధికంగా...
September 21, 2020, 09:45 IST
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పీఎం కేర్స్ ఫండ్కి సంబంధించి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కీలక విషయాన్ని వెల్లడించారు...
September 21, 2020, 09:18 IST
సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు ఆరు నెలలు తర్వాత పలు రాష్ట్రాల్లో స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి. 9,10, ఇంటర్మీడియెట్ విద్యాసంస్థలు సోమవారం నుంచి...
September 21, 2020, 08:25 IST
తిరుమల: సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ.....
September 21, 2020, 07:04 IST
న్యూఢిల్లీ: కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లు మరింత మంది ఈక్విటీ మార్కెట్లలోకి ప్రవేశించి.. మొబైల్స్పై ట్రేడింగ్కు...
September 21, 2020, 06:47 IST
లండన్: బ్రిటన్లో కరోనా కేసులు తీవ్రతరమవుతూ ఉండడంతో ప్రభుత్వం మరిన్ని ఆంక్షల్ని విధించింది. ఈ ఆంక్షల్ని అతిక్రమిస్తే 10 వేల పౌండ్లు (దాదాపుగా 10...
September 21, 2020, 06:42 IST
న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం వరకు దేశంలో కొత్త కేసులు భారీ స్థాయిలో వెలుగు చూడగా, గత రెండు రోజుల నుంచి రికవరీలు భారీగా నమోదవుతున్నాయి. గత 24...
September 21, 2020, 05:01 IST
సాక్షి, హైదరాబాద్: కరోనా రోగుల్లో లక్షణాలు, మరణాల సంఖ్యను చూస్తే వైరస్ తీవ్రత పెరగడంలేదని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగని తీవ్రత...
September 21, 2020, 04:27 IST
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్–19 ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక ఉత్పత్తులు, ఎగుమతుల రంగం కుదేలైంది. సేవల రంగంపైనా ప్రభావం పడింది. ఇలాంటి...
September 21, 2020, 03:47 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజా గణాంకాల ప్రకారం.. వారం రోజులుగా 10 వేల...
September 20, 2020, 20:26 IST
ముంబై : కరోనా వైరస్ సోకగానే డీలా పడే వారిలో ధైర్యం నింపే ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 106 ఏళ్ల వయసులో మహమ్మారి బారినపడి వ్యాధి నుంచి వేగంగా...
September 20, 2020, 10:53 IST
తెలంగాణలో కొత్తగా 2,137 కరోనా కేసులు
September 20, 2020, 10:17 IST
న్యూఢిల్లీ: భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 92,605 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో...
September 20, 2020, 04:47 IST
న్యూఢిల్లీ: ఒకే రోజు నమోదైన కరోనా కేసులు 93,337 అదే రోజు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 95,880 కరోనాను జయించడంలో ఇది కూడా ఒక రకమైన పురోగతే. కేసుల...
September 20, 2020, 04:32 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్ధారణ పరీక్షల సంఖ్య 24,34,409కి...
September 20, 2020, 04:22 IST
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ తీవ్రత పెరిగిన పేషెంట్లకు స్టెరాయిడ్స్ చికిత్స అద్భుతంగా పనిచేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల జరిపిన అధ్యయనంలోనూ...
September 20, 2020, 04:11 IST
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో సీట్ల భర్తీకి నిర్వ హించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్సు–...
September 20, 2020, 04:06 IST
సాక్షి, అమరావతి: కోవిడ్ ఆంక్షల మధ్య రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్టణంలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ట్రయల్ రన్లో భాగంగా విజయవాడలో వంద,...
September 20, 2020, 04:04 IST
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న రైతులు, పేదల రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు....