September 22, 2020, 20:15 IST
ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 5,62,376. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 71,465.
September 21, 2020, 17:27 IST
త 24 గంటల్లో 10,502 మంది కోవిడ్ రోగులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,51,821 మంది వైరస్ను జయించారు.
September 19, 2020, 17:50 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 10,820 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోవిడ్ విజేతల సంఖ్య 5,30...
September 18, 2020, 17:02 IST
8,096 పాజిటివ్గా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,09,558 కు చేరింది.
September 13, 2020, 09:16 IST
బాధితుల్లో కొత్తంగా 11 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 961 కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,603 మంది డిశ్చార్జ్ అయ్యారు.
September 12, 2020, 09:13 IST
వైరస్ బాధితుల్లో కొత్తగా 10 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 950 కి చేరింది.
September 07, 2020, 09:42 IST
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1802 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,42,771 కు చేరింది.
September 06, 2020, 17:52 IST
సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతోంది. గడిచిన 24 గంటల్లో 72,573 నమూనాలు పరీక్షించగా 10,794 పాజిటివ్ కేసులు...
September 06, 2020, 01:35 IST
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతుండ టంతో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ...
September 02, 2020, 10:00 IST
గడిచిన 24 గంటల్లో 2892 పాజిటివ్ కేసులు నమోదవండంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,589 కు చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తగా 10 మంది మృతి చెందారు.
September 01, 2020, 09:27 IST
గడిచిన 24 గంటల్లో 2734 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,27,697 కు చేరింది. తాజాగా వైరస్ బాధితుల్లో 9 మృతి చెందారు.
August 31, 2020, 09:22 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిని 24 గంటల్లో 1873 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల...
August 30, 2020, 17:57 IST
గడిచిన 24 గంటల్లో 63,077 నమూనాలు పరీక్షించగా 10,603 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 88 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 3884 చేరింది.
August 30, 2020, 04:13 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యువత ఎక్కువగా కరోనా బారిన పడుతోంది. అందులోనూ యువతుల కంటే యువకులే రెట్టింపు స్థాయిలో వైరస్ ప్రభావానికి గురవుతున్నారు....
August 29, 2020, 09:03 IST
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2,751...
August 28, 2020, 08:54 IST
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2932 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,17,415 కు చేరింది. గత 24 గంటల్లో వైరస్ బాధితుల్లో 11 ప్రాణాలు...
August 27, 2020, 02:33 IST
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో భాగంగా కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వైద్య సిబ్బంది కుటుంబాలను పరామర్శించి తగిన ఆర్థిక సహాయం అందజేసి అండగా...
August 25, 2020, 08:44 IST
కొత్తగా 2579 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,08,670 కు చేరింది. తాజాగా 9 మంది వైరస్ బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 770 కి చేరింది.
August 24, 2020, 09:07 IST
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1842 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,0,6091 కు చేరింది.
August 24, 2020, 01:39 IST
కరోనా వల్ల ఏర్పడ్డ అనిశ్చితి అలానే ఉంది. సినిమా షూటింగ్స్ పరిస్థితి అయోమయంగా మారింది. ఒకటీ అరా తప్పిస్తే పెద్దగా షూటింగ్స్ జరుగుతున్న దాఖలాలు...
August 22, 2020, 09:06 IST
కొత్తగా 2,474 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య లక్ష దాటింది.
August 21, 2020, 01:37 IST
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో సాయంత్రం క్లినిక్లను వెంటనే ప్రారంభించా లని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు....
August 18, 2020, 11:55 IST
జ్వ రం వస్తే.. డెంగీదా? లేక కరోనాదా? తెలి యక జనానికి గందరగోళంగా మారింది.
August 18, 2020, 09:15 IST
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 19,579 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1682 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.
August 17, 2020, 09:13 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 8794 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 894 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్...
August 15, 2020, 18:21 IST
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 53,712 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 8,732 మందికి పాజిటివ్గా తేలింది.
August 15, 2020, 04:25 IST
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ ఆస్పత్రుల్లోని కరోనా పడకల్లో సగం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విషయంలో విధివిధానాల ఖరారుకు యాజమాన్యాలతో...
August 14, 2020, 18:15 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పరీక్షలు జోరుగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 53,026 మందికి కరోనా పరీక్షలు జరపగా 8,943...
August 13, 2020, 16:23 IST
సాక్షి, అమరావతి: గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్లో విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ప్రతిరోజూ పది వేలకు చేరువలో కేసులు బయటప...
August 12, 2020, 18:19 IST
గడిచిన 24 గంటల్లో 57,148 నమూనాలు పరీక్షించగా 9,597 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,146 కు చేరింది.
August 11, 2020, 18:49 IST
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 58,315 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 9,024 మందికి పాజిటివ్గా తేలింది.
August 10, 2020, 19:17 IST
ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 46,699 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 7,665 మందికి పాజిటివ్గా తేలింది.
August 09, 2020, 20:08 IST
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 62,912 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 10,820 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
August 07, 2020, 19:44 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 62,938 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 10,171 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల...
August 07, 2020, 04:21 IST
సాక్షి, హైదరాబాద్: వైరస్ వ్యాప్తి నిరోధానికి నిర్దేశిత జాగ్రత్తలతో మాస్కు ధరించాలని వైద్యసంస్థలు ఎంతగా మొత్తుకుంటున్నా.. శాస్త్రీయ పద్ధతిలో మా స్క్...
August 05, 2020, 20:46 IST
సాక్షి, అమరావతి: ఆంధప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దీంతో బుధవారం కేసుల సంఖ్య మరోసారి పది వేలు దాటింది...
August 04, 2020, 20:21 IST
కొత్తగా 6,953 మంది వైరస్ బాధితులు కోలుకుని మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 95,625 కి చేరింది.
August 02, 2020, 19:26 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకూ 52,834 కరోనా పరీక్షలు నిర్వహించడంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య...
July 28, 2020, 08:25 IST
ఏకపక్షంగా పోస్టింగ్లు ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైద్యశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. వసతులు లేనిచోట ఎలా పనిచేస్తామని ప్రశ్నించారు.
July 25, 2020, 18:11 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 53,681 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 7,813 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల...
July 24, 2020, 18:07 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 48,114 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 8,147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల...
July 20, 2020, 20:33 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 1,196 కరో నా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 46,274కి చేరింది. ఇందు లో 34,323 మంది...