September 22, 2020, 17:40 IST
సాక్షి, హైదరాబాద్ : గత రెండేళ్లలో 12 డ్రగ్స్ కేసులు నమోదైనట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ తెలిపింది.
September 22, 2020, 16:12 IST
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి, కార్వాన్ ప్రాంతాలకు సంబంధించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను భోజగుట్టలో కడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
September 22, 2020, 14:29 IST
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతోంది. కరోనాతో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో...
September 22, 2020, 13:45 IST
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం బోగస్ లెక్కలు చెబుతోందని సీఎల్సీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు....
September 22, 2020, 12:59 IST
దుండిగల్ : వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు యువతులు అదృశ్యమైన ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సూరారం రాజీవ్...
September 22, 2020, 06:27 IST
సాక్షి, కవాడిగూడ: త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత...
September 22, 2020, 04:17 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలసంఖ్య భారీగా పెరిగింది. నెలరోజుల్లోనే పరీక్షలు దాదాపు మూడింతలయ్యాయి. గత నెల 20వ తేదీ నాటికి...
September 22, 2020, 04:11 IST
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో ఫ్లోరైడ్, మలేరియా, బోదకాలు.. తదితర జబ్బులు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తున్నాయన్న దానిపై ‘డిసీజ్ మ్యాపింగ్’ చేయాలి....
September 22, 2020, 04:06 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో సీట్ల కేటాయింపునకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) రెండో దశ ప్రవేశాల ప్రక్రియ...
September 22, 2020, 03:58 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన మొదటి దశ ఆన్లైన్ ప్రక్రియలో 1,41,340 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి....
September 22, 2020, 03:43 IST
సాక్షి, హైదరాబాద్: వర్షాలు మరో రెండు వారాల పాటు కొనసాగే అవకాశం ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి...
September 22, 2020, 03:39 IST
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమానికి అవసరమైతే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేతృత్వం వహిస్తారని రాష్ట్ర...
September 22, 2020, 03:22 IST
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 మహమ్మారిపై పోరాడేందుకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.7 వేల కోట్లు ఏమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి...
September 21, 2020, 21:23 IST
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్తో విద్యా వ్యవస్థతోపాటు అనేక ఎంట్రన్స్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. అయితే లాక్డౌన్...
September 21, 2020, 20:17 IST
తన పేరుతో కొందరు మోసగాళ్లు నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు తెరిచి ఫ్రెండ్ రెక్వెస్టులు చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని ఆమె తెలిపారు.
September 21, 2020, 20:17 IST
సాక్షి, హైదరాబాద్ : వైద్య ఆరోగ్య శాఖ సంస్కరణలకు సిద్ధం కావాలని, కాలానుగుణంగా మార్పులు చేయకపోతే కాలగర్భంలో కలిసిపోతామని ఆ శాఖ మంత్రి ఈటెల రాజేందర్...
September 21, 2020, 19:07 IST
సాక్షి, హైదరాబాద్ : యువతిపై దాడి చేసిన కేసులో శేరిలింగం పల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ను సైబరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారం...
September 21, 2020, 16:24 IST
సరూర్నగర్ చెరువులో గల్లంతైన నవీన్ మృతదేహం లభ్యం
September 21, 2020, 16:03 IST
సరూర్నగర్ చెరువుకట్ట కింద నుంచి తపోవన్ కాలనీ మీదుగా సరూర్నగర్ గాంధీ విగ్రహం చౌరస్తా వైపు స్కూటీపై వెళ్తున్నాడు.
September 21, 2020, 09:01 IST
సాక్షి, కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ టీఆర్ఎస్ అధిష్టానానికి ఝలక్ ఇచ్చారు. ఉపాధ్యక్ష పదవికి రాజీనామా...
September 21, 2020, 08:33 IST
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్స్ క్రీడల్లో పతకం అందించిన భారత తొలి మహిళా క్రీడాకారిణిగా ఆంధ్రప్రదేశ్ వెయిట్లిఫ్టర్ కరణం మల్లేశ్వరి చరిత్రలో...
September 21, 2020, 08:21 IST
September 21, 2020, 06:10 IST
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ లక్షణాలు ఉన్నవారి కంటే...ఏ లక్షణాలు లేని అసింప్టమేటిక్ బాధితుల్లోనే వైరస్ లోడు ఎక్కువగా ఉన్నట్లు హైదరాబాద్లోని సెంటర్...
September 21, 2020, 02:19 IST
చంపాపేట (హైదరాబాద్): ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణసంకటంగా పరిణమించింది. అధికారుల అలసత్వం అమాయకులకు గండంగా మారింది. రహదారిని వరదనీటి...
September 20, 2020, 16:00 IST
మా కూతురు ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు. కాలనీలో ఒక్క సీసీ కెమెరా లేదు. ఘటన జరిన ప్రాంతంలో చుట్టుపక్కల ఒక్క సీసీ కెమెరా ఏర్పాటు చేయకపోవడం...
September 20, 2020, 12:28 IST
జూబ్లీహిల్స్ : గుర్తు తెలియని వ్యక్తులు బంజారాహిల్స్లోని ఓ టీవీ కార్యాలయంపై శుక్రవారం అర్ధరాత్రి రాళ్లతో దాడిచేసినట్లు సంస్థ సీఈవో రాజశేఖర్...
September 20, 2020, 08:17 IST
సాక్షి, సిటీబ్యూరో : అత్యవసర సమయాల్లో వినియోగించే మెఫన్ టెర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్ను నగర యువత స్టెరాయిడ్గా వినియోగిస్తోంది. జిమ్ల్లో ఎక్కువ సమయం...
September 20, 2020, 07:21 IST
సాక్షి, హైదరాబాద్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సువర్ణ యాదాద్రి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. ఆధ్యాత్మిక నగరంగా, అందమైన, ఆహ్లాదభరితమైన పర్యాటక...
September 20, 2020, 04:43 IST
సాక్షి, హైదరాబాద్ : వారం రోజులుగా వానలే వానలు. రాష్ట్రమంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నెలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు...
September 20, 2020, 04:32 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్ధారణ పరీక్షల సంఖ్య 24,34,409కి...
September 20, 2020, 04:30 IST
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని...
September 20, 2020, 04:28 IST
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 ప్రభావంతో ఉద్యోగం కోల్పోయారా..? ఇలాంటి వారికి కొత్తగా మరో ఉద్యోగం దొరికేవరకు తాత్కా లిక ఉపశమనం కల్పించాలని కేంద్ర...
September 20, 2020, 04:22 IST
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ తీవ్రత పెరిగిన పేషెంట్లకు స్టెరాయిడ్స్ చికిత్స అద్భుతంగా పనిచేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల జరిపిన అధ్యయనంలోనూ...
September 20, 2020, 04:13 IST
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ మరోసారి జూమ్ మీటింగ్లో రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు...
September 20, 2020, 03:30 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కట్టిన ఇండ్లు అవే, కాకపోతే ఎన్నికలే మారిపోతున్నాయని కాం గ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) నేత మల్లు భట్టి...
September 20, 2020, 03:25 IST
సాక్షి, హైదరాబాద్: సెంట్రలైజ్డ్ ఏసీ.. అద్దాలు.. అధునాతన నిర్మాణశైలీ.. ఇవీ భవంతుల నిర్మాణాల్లో సర్వసాధారణంగా కనిపించే డిజైన్లు. కానీ ప్రపంచాన్ని...
September 20, 2020, 03:18 IST
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఆధ్వర్యంలోని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ పీజీలో ఎండీ, ఎంఎస్...
September 19, 2020, 18:01 IST
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
September 19, 2020, 14:06 IST
సాక్షి, హైదరాబాద్: లక్ష ఇళ్లు చూపిస్తా అన్నా తలసాని రెండో రోజు పర్యటన మధ్యలోనే మమ్మల్ని వదిలేసి వెళ్లారంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా...
September 19, 2020, 10:51 IST
చిన్నారి సుమేధ అంత్యక్రియలు పూర్తి
September 19, 2020, 09:33 IST
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నేరేడ్మెట్ ఠాణా పరిధిలో ఉన్న ఈస్ట్ దీనదయాళ్నగర్ ఓపెన్ ప్రమాదవశాత్తు నాలాలో పడి శుక్రవారం మృతి చెందిన పన్నెండేళ్ల...
September 19, 2020, 08:11 IST
సాక్షి, హైదరాబాద్ : నోయిడాలో ఉంటూ విమానంలో హైదరాబాద్ వచ్చి పట్టపగలు చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను బాలానగర్ ఎస్ఓటీ బృందం శుక్రవారం అరెస్ట్...