September 22, 2020, 18:01 IST
టోక్యో: భారత్లో జపాన్ పెట్టుబడి పెట్టడానికి ప్రధన కారణాలను ఆర్థిక నిపుణులు, జపాన్కు చెందిన కోహి మాత్సూ విశ్లేషించారు. భవిష్యత్తులో భారత్ మెరుగైన...
September 22, 2020, 16:36 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య భారత్లో గణనీయంగా పడిపోతోంది. సెప్టెంబర్ 10వ తేదీ నాటికి కరోనా మృతుల...
September 22, 2020, 14:58 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చే ఏడాది ఆరంభం నాటికి సిద్ధమవుతుందని, అయితే దేశవ్యాప్తంగా 130 కోట్ల మందికి సురక్షితంగా...
September 20, 2020, 10:17 IST
న్యూఢిల్లీ: భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 92,605 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో...
September 20, 2020, 08:18 IST
వయసు మీదపడిన తర్వాత చాలా మందిలో మతిమరుపు ఉండటం సహజం. కానీ ఓ వ్యక్తి చొక్కాకు గుండీలు పెట్టుకోవడం కూడా తెలియని స్థితికి చేరితే? తిట్టినా.. కొట్టినా ఏ...
September 20, 2020, 04:47 IST
న్యూఢిల్లీ: ఒకే రోజు నమోదైన కరోనా కేసులు 93,337 అదే రోజు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 95,880 కరోనాను జయించడంలో ఇది కూడా ఒక రకమైన పురోగతే. కేసుల...
September 20, 2020, 03:58 IST
న్యూఢిల్లీ/కోల్కతా: భారత్లో వేళ్లూనుకునేందుకు నిషేధిత అల్కాయిదా ఉగ్ర సంస్థ పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బట్టబయలు చేసింది. కీలక...
September 19, 2020, 16:03 IST
ప్రభుత్వ పాఠశాలలకు వెనక బడిన వర్గాల పిల్లల్లో ఎక్కువ మంది మధ్యాహ్న భోజన పథకం కోసమే వస్తారు. ఇక వారు ఆన్లైన్ క్లాసులకు హాజరవుతారనుకోవడం కలలోని మాటే.
September 19, 2020, 15:33 IST
న్యూఢిల్లీ : భారత్కు చెందిన సున్నతమైన సమాచారాన్ని చైనా ఇంటెలిజెన్స్కు చేరవేసిన కేసులో మరో ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు...
September 19, 2020, 06:43 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. గత 24 గంటల్లో 96,424 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 52,14,677 కు చేరుకుంది. ఈనెల...
September 18, 2020, 18:59 IST
న్యూఢిల్లీ : భారత్పై ఆన్లైన్లో ప్రచ్ఛన్న యుద్ధానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేపట్టింది. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేందుకు...
September 18, 2020, 14:55 IST
న్యూఢిల్లీ: ఇండో- ఫసిఫిక్ సముద్రజలాలపై ఆధిపత్యం సాధించే దిశగా చైనా చేస్తున్న ప్రయత్నాలు తిప్పికొట్టేందుకు అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా పక్కా...
September 18, 2020, 09:48 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 96,424 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వైరస్ బారినపడి 1174...
September 18, 2020, 05:21 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విస్తృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 97,894 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 51,18,253 కు చేరుకుంది....
September 18, 2020, 05:07 IST
న్యూఢిల్లీ: ప్రపంచ స్మార్ట్ సిటీల జాబితాలో భారతదేశంలోని ప్రధాన నగరాలు కాస్త వెనుకంజ వేశాయి. ఈ జాబితాలో సింగపూర్ టాప్లో నిలిచింది. ఐఎండీ, ఎస్...
September 17, 2020, 12:19 IST
సాక్షి, న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి చైనా- భారత్ సరిహద్దులో డాగ్రన్ కంట్రీ ఒప్పందాలు తుంగలో తొక్కుతూ కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. గత...
September 17, 2020, 04:28 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. బుధవారం ఉదయానికి కేసుల సంఖ్య ఏకంగా అరకోటి దాటేసింది. గత 24 గంటల్లో ఏకంగా 90,123 కొత్త...
September 16, 2020, 19:31 IST
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ ఓపెనర్ ఇమ్రాన్ నజీర్ 2007 టీ 20 ప్రపంచ కప్ ఫైనల్పై ఉద్వేగంగా స్పందించాడు. భారత్ పాక్ మధ్య ఉత్కంఠగా సాగిన ఫైనల్...
September 16, 2020, 16:12 IST
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాగుతుండగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశంలో లేకున్నా నరేంద్ర మోదీ సర్కార్పై విమర్శల దాడి...
September 16, 2020, 14:55 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత దళాల స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు చైనా నక్కజిత్తులు ప్రదర్శిస్తోంది. యుద్ధం చేయకుండానే ప్రత్యర్ధులను మానసికంగా దిగజార్చాలని...
September 16, 2020, 09:38 IST
రోజూ 90 వేలకు పైగా కేసులు నమోదవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అయితే, ఇతర దేశాలతో పోల్చుకుంటే బాధితుల రికవరీ రేటు మెరుగ్గా ఉండటం సానుకూల పరిణామం.
September 16, 2020, 08:11 IST
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని ఫార్మా సంస్థ అరబిందో వెల్లడించింది. యూఎస్లోని సంస్థకు చెందిన అనుబంధ...
September 16, 2020, 03:29 IST
న్యూఢిల్లీ: కరోనా తగ్గిపోయాక, తిరిగి సోకడం చాలా అరుదని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, పంజాబ్,...
September 16, 2020, 03:20 IST
న్యూఢిల్లీ: కోవిడ్ కారక కరోనా వైరస్ను కట్టడి చేసే టీకా తయారీలో భారత్ చాలా కీలకమైన పాత్ర పోషించనుందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్...
September 16, 2020, 03:09 IST
న్యూఢిల్లీ: చైనా ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. భారత్తో నేరుగా తలపడలేని డ్రాగన్ దేశం హైబ్రిడ్ యుద్ధానికి (మిలటరీయేతర సాధనాలతో ప్రత్యర్థులపై...
September 15, 2020, 14:18 IST
సాక్షి, న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతలు రోజురోజుకు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్పై...
September 15, 2020, 10:00 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 83,809 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి....
September 15, 2020, 05:39 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 ప్రభావం భారత్లో అన్ని రంగాలపైనా చూపిస్తోంది. ఇందుకు ఫార్మా మినహాయింపు ఏమీ కాదు. అయితే ఈ రంగంలో విభిన్న...
September 14, 2020, 19:38 IST
అద్దెకుంటోన్న ఇల్లును ఖాళీ చేసి తన అల్లుళ్లతో కలిసి సొంతూరు బాట పట్టారు.
September 14, 2020, 17:13 IST
గేల్ను మరిపించే పవర్ఫుల్ హిట్టింగ్
September 14, 2020, 17:01 IST
న్యూఢిల్లీ: త్వరలో ఐపీఎల్ సీజన్ ఆరంభం కాబోతుండగా, తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్...
September 14, 2020, 11:16 IST
భారత్పై చైనా మరో మహా కుట్ర
September 14, 2020, 10:45 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 92,071 కొత్త కేసులు వెలుగు చూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య...
September 14, 2020, 10:21 IST
సాక్షి, న్యూఢిల్లీ : గత రెండు నెలలుగా భారత్ సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న పొరుగు దేశం చైనా తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది....
September 13, 2020, 09:02 IST
ప్రతిరోజూ 70 వేలకు పైగా కోవిడ్ బాధితులు కోలుకుంటున్నారని వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య కంటే రికవరీ కేసుల సంఖ్య 3.8 రెట్లు అధికంగా ఉందని...
September 12, 2020, 09:56 IST
న్యూఢిల్లీ : భారత్లో గడిచిన 24 గంటల్లో 97,570 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 46,59,984కు చేరింది. నిన్న...
September 12, 2020, 06:26 IST
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన అమ్మకాలు తొమ్మిది నెలల తర్వాత తొలిసారి ఈ ఆగస్ట్లో వృద్ధిని సాధించాయి. లాక్డౌన్ సడలింపులకు తోడు డిమాండ్ ఊపందుకోవడంతో...
September 12, 2020, 04:03 IST
న్యూఢిల్లీ: భారత్లో కరోనాకు అడ్డుకట్ట పడటం లేదు. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 96,551 కేసులు బయటపడ్డాయి. గురువారం 95 వేలకుపైగా కేసులు నమోదు కాగా,...
September 12, 2020, 01:53 IST
భారత–చైనా సంబంధాల్లో అయిదు అంకె ప్రాధాన్యం బాగానే వున్నట్టుంది. ఇరుదేశాల మధ్యా వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద దాదాపు అయిదు నెలలుగా అలుముకున్న...
September 11, 2020, 10:27 IST
మాస్కో/న్యూఢిల్లీ/బీజింగ్: గత కొన్ని నెలలుగా భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తొలగిపోయేలా ఇరు దేశాల మధ్య ఐదు అంశాల్లో ఏకాభిప్రాయం...
September 11, 2020, 01:41 IST
సాక్షి, హైదరాబాద్: భారత్తో సరిహద్దుల వెంబడి ఉద్రిక్తతలు పెంచడం, పొరుగుదేశాలు భారత్పై ధిక్కారస్వరం వినిపించడం వెనక చైనా సుదీర్ఘ రాజకీయ ప్రయోజనాలు...
September 10, 2020, 19:28 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత్, జపాన్ గురువారం రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సామరస్యం...