September 22, 2020, 03:49 IST
న్యూఢిల్లీ: తాజాగా పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ బిల్లులు 21వ శతాబ్దపు భారతదేశానికి అవసరమైనవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. వ్యవసాయ...
September 22, 2020, 03:18 IST
సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద పెద్ద కంపెనీలకు లాభం చేకూర్చడానికే మోదీ ప్రభుత్వం కొత్త వ్యవసాయ బిల్లులు తెచ్చిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్...
September 21, 2020, 20:38 IST
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ఇటీవల తప్పుదారి పట్టించే వార్తలు చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. మహిళా స్వరోజ్గార్ యోజన కింద మహిళల...
September 21, 2020, 15:44 IST
ముంబై: ‘ఇప్పుడు మహిళల కోసం నిలబడాల్సిన సమయం, ప్లీజ్ వారి వాదన వినండి’ అంటూ నటి పాయల్ ఘోష్ ప్రజలను కోరారు. అంతేగాక దర్శక-నిర్మాత అనురాగ్ కశ్యప్పై...
September 21, 2020, 14:24 IST
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు రైతుల ఆర్థిక స్థితిగతులను మారుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వ్యవసాయ మార్కెట్లకు...
September 21, 2020, 14:03 IST
వ్యవసాయ బిల్లులపై ప్రధాని ప్రశంసలు
September 21, 2020, 09:18 IST
సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు ఆరు నెలలు తర్వాత పలు రాష్ట్రాల్లో స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి. 9,10, ఇంటర్మీడియెట్ విద్యాసంస్థలు సోమవారం నుంచి...
September 21, 2020, 08:43 IST
సాక్షి, హైదరాబాద్ : ఎన్నో విమర్శలు, వివాదాల నడుమ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణ బిల్లులకు ఆమోదం లభించింది. స్పష్టమైన...
September 21, 2020, 04:35 IST
న్యూఢిల్లీ: విపక్ష సభ్యుల తీవ్ర ఆగ్రహావేశాల మధ్య మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రెండు వివాదాస్పద వ్యవసాయ బిల్లులు ఆదివారం రాజ్యసభ ఆమోదం...
September 20, 2020, 19:25 IST
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం పొండడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్పై ఆదివారం విమర్శల దాడికి దిగారు....
September 20, 2020, 05:21 IST
ముంబై: బాలీవుడ్ చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడి చేశారంటూ నటి పాయల్ ఘోష్ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని మోదీని కోరారు....
September 19, 2020, 21:02 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. ఈ నెల 23న వీడియో...
September 19, 2020, 17:26 IST
సాక్షి, చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా తమిళనాడు బీజేపీ కార్యకర్తలు జరుపుకున్న వేడుకలో అసశృతి చోటుచేసుకుంది. గురువారం...
September 19, 2020, 13:13 IST
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రేపు (ఆదివారం) రాజ్యసభ ముందుకు రానున్నాయి. వ్యవసాయ రంగంలో...
September 19, 2020, 06:26 IST
న్యూఢిల్లీ: బీజేపీ నేతల వ్యాఖ్యలపై లోక్సభ శుక్రవారం నాలుగు పర్యాయాలు వాయిదాపడింది. ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు–2020పై చర్చ సందర్భంగా సభలో...
September 19, 2020, 06:17 IST
న్యూఢిల్లీ: ప్రజలంతా మాస్కు ధరించడం.. భౌతిక దూరం పాటించడం.. ఆరోగ్యవంతమైన భూగోళం కోసం అందరూ కృషి చేయడం..ఇవే ప్రధాని మోదీ తన పుట్టిన రోజు కానుకలుగా...
September 19, 2020, 05:05 IST
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం ఉద్దేశించిన ఆ మూడు బిల్లులు చరిత్రాత్మకం అని ప్రధానమంత్రి మోదీ అన్నారు. అవి రైతు వ్యతిరేకమంటూ పెద్ద ఎత్తున...
September 18, 2020, 15:50 IST
వ్యవసాయ బిల్లుల ఆమోదాన్ని స్వాగతించిన ప్రధాని
September 18, 2020, 15:00 IST
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభలో శుక్రవారం వ్యవసాయ బిల్లులు ఆమోదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. దళారీల నుంచి రైతులను కాపాడే ఈ సంస్కరణలను...
September 18, 2020, 12:32 IST
న్యూఢిల్లీ: జాతీయ భద్రతకు సంబంధించిన డేటాను కలిగి ఉన్న కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. చైనా సంస్థ జెన్హూవా డేటా ఇన్ఫర్మేషన్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి,...
September 18, 2020, 10:54 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం తన 70వ పుట్టిన రోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన...
September 18, 2020, 05:50 IST
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి గురువారం ప్రపంచం నలుమూలల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 1950 సెప్టెంబర్ 17న మోదీ జన్మించారు. రాష్ట్రపతి...
September 18, 2020, 03:42 IST
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా ముప్పారం గ్రామంలోని కాకతీయుల కాలం నాటి త్రికూట ఆలయాన్ని పరిరక్షించేందుకు పునరుద్ధరణ పనులను చేపట్టాలని కేంద్ర...
September 18, 2020, 02:12 IST
ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘మోదీ’. తెలుగులో ఈ సినిమా ‘మనోవిరాగి’గా, తమిళంలో ‘కర్మయోగి’గా విడుదల కానుంది. ఎస్....
September 17, 2020, 14:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: ‘నమో యాప్’ ద్వారా తన పుట్టిన రోజు శుభకాంక్షలు తెలపాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు. దీంతో నమో యాప్ ద్వారా...
September 17, 2020, 10:45 IST
సాక్షి, అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు పురస్కరించుకొని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ ద్వారా గురువారం ఆయనకు...
September 17, 2020, 08:18 IST
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అమిత్ షాతో సహా పలవురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు ట్విట్టర్ వేదికగా...
September 17, 2020, 02:01 IST
సెప్టెంబర్ 17.. తెలంగాణ తరతరాల బానిస సంకెళ్లను తెంచుకుని స్వాభిమానంతో తలెత్తుకున్న రోజు.. నాడు ఈ దేశహోంమంత్రి సర్దార్ పటేల్ అప్పుడే స్వాతంత్య్రం...
September 16, 2020, 20:13 IST
న్యూఢిల్లీ: తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్(64) మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి...
September 16, 2020, 03:03 IST
న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో ఎలాంటి అనూహ్య పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం...
September 15, 2020, 14:18 IST
సాక్షి, న్యూఢిల్లీ: తూర్పు లద్ధాఖ్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతలు రోజురోజుకు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్పై...
September 15, 2020, 13:02 IST
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి నరేంద్రమోదీ సర్కార్పై మండిపడ్డారు. లాక్డౌన్ సమయంలో ఎంత మంది వలస కార్మికులు మరణించారు...
September 15, 2020, 03:53 IST
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో సరికొత్త విధి, విధానాలతో ఉభయసభలు సోమవారం వేర్వేరు...
September 14, 2020, 14:30 IST
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశంలో కరోనా మహమ్మారి వేగంగా...
September 14, 2020, 13:28 IST
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు ఫోన్ చేశారని తెలిపారు. కరోనా టెస్ట్ల విషయంలో ఆయన గొప్పగా...
September 14, 2020, 13:25 IST
లక్నో: ఈ నెల 17 ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వారం రోజుల ప్రచార కార్యక్రమాన్ని...
September 14, 2020, 11:16 IST
భారత్పై చైనా మరో మహా కుట్ర
September 14, 2020, 10:21 IST
సాక్షి, న్యూఢిల్లీ : గత రెండు నెలలుగా భారత్ సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న పొరుగు దేశం చైనా తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది....
September 14, 2020, 05:52 IST
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాలు సామాన్య ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువెళ్లడంలో బిహార్ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని ప్రధాని...
September 13, 2020, 15:49 IST
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి, బిహార్ సీనియర్ నేత, మాజీ ఆర్జేడీ నాయకుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్ మరణం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్...
September 13, 2020, 14:41 IST
ఒకరిది విదేశీ మంత్రం, మరొకరిది స్వదేశీ మంత్రం. ఇది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కనిపిస్తున్న తీరు. రెచ్చగొట్టే ప్రకటనలు, ఆకట్టుకునే హామీలు.. కరోనాను...
September 13, 2020, 06:21 IST
న్యూఢిల్లీ : పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్లో రైతన్నలు నిరసన బాట పట్టారు. 14 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో గిట్టుబాటు ధరలకి...