September 22, 2020, 04:08 IST
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో రూ.2,300 కోట్లను రీయింబర్స్మెంట్ చేసేందుకు కేంద్ర...
September 22, 2020, 03:33 IST
సాక్షి, అమరావతి: పోలవరం అంచనా వ్యయాన్ని 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లకు సవరించేందుకు కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్...
September 21, 2020, 14:22 IST
2021 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి అనిల్ కుమార్ వెల్లడించారు. పునరావాసం ప్యాకేజీని త్వరితగతిన...
September 17, 2020, 03:12 IST
గత ప్రభుత్వం రైతులకు ఎకరాకు కేవలం రూ.6.75 లక్షల పరిహారం ఇస్తే, ఇప్పుడు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నాం. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలి....
September 16, 2020, 04:58 IST
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3,805 కోట్ల బకాయిల చెల్లింపు ప్రక్రియను త్వరలోనే పూర్తి...
September 15, 2020, 11:35 IST
పోలవరం బకాయిలు విడుదల చేయాలి: విజయసాయిరెడ్డి
September 15, 2020, 10:13 IST
ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రూ. 3,805 కోట్ల బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా...
August 26, 2020, 05:10 IST
సాక్షి, అమరావతి: పోలవరానికి సరళతరమైన పద్ధతిలో, సకాలంలో నిధులు విడుదల చేసేలా కేంద్ర జల్శక్తి శాఖకు దిశానిర్దేశం చేసి 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు...
August 26, 2020, 04:55 IST
గోదావరి వరద ఉధృతితో పోటీపడుతూ పోలవరం స్పిల్ వే పనులు కొనసాగుతున్నాయి. మంగళవారం పోలవరం ప్రాజెక్టు వద్ద 10.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా పనులు ...
August 25, 2020, 12:57 IST
సాక్షి, అమరావతి : ఏపీలో బారీ వరదల్లోనూ పోలవరం ప్రాజెక్టు పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రణాళిక బద్ధంగా ప్రభుత్వం పనులను...
August 16, 2020, 03:49 IST
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి ఏలూరు/సాక్షి, కాకినాడ: పరీవాహక ప్రాంతంలో మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలవల్ల ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి...
August 15, 2020, 06:37 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే పోలవరం ప్రాజెక్టులో హెడ్ వర్క్స్ (జలాశయం), కుడి, ఎడమ కాలువల పనులను కొలిక్కితెస్తున్న...
August 11, 2020, 08:47 IST
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన...
August 08, 2020, 10:14 IST
ఏలూరు టౌన్: డబ్బుల కట్టలు చూడగానే అతడికి దుర్బుద్ధి పుట్టింది. కంచే చేను మేసిన చందంగా కాపలాదారుడిగా ఉండి తనే డబ్బును కాజేశాడు. అప్రమత్తమైన పోలీసులు...
July 23, 2020, 05:36 IST
దేవీపట్నం: పోలవరం నిర్వాసితులకు పునరావాస కాలనీల్లో సిద్ధమైన ఇళ్లను అందచేసే కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైంది. కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి,...
July 14, 2020, 05:59 IST
సాక్షి, అమరావతి: టీడీపీ సర్కార్ కమీషన్ల కక్కుర్తి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు శాపంగా మారింది. గోదావరి నది వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే...
July 10, 2020, 16:08 IST
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జల శక్తి శాఖమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్కు...
July 08, 2020, 14:28 IST
సాక్షి, తూర్పుగోదావరి : పేదల ఇళ్ల నిర్మాణాలపై చంద్రబాబు చెప్పేవి అన్ని అబద్దాలేనని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. ఆయన మీడియాతో...
July 08, 2020, 12:13 IST
‘పోలవరం’ కోసం పరితపించారు.. డెల్టా ఆధునికీకరణకు నడుం బిగించారు.. రైతు శ్రేయస్సు లక్ష్యంగా జలయజ్ఞం చేపట్టారు.. ఆరోగ్యశ్రీతో పేదలకు పునర్జన్మ ఇచ్చారు...
July 07, 2020, 08:49 IST
సాక్షి, అమరావతి: దశాబ్ధాల ఆంధ్రప్రదేశ్ కల నెరవేరబోతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పోలవరం ప్రాజెక్ట్పై దృష్టి సారించారు. ఆ కలను...
July 02, 2020, 13:14 IST
ప్ర‘జల’ కలలు ఫలించాలని తమ సొంత ఊరిని, ఆస్తులను త్యాగం చేసేందుకు సిద్ధపడిన నిర్వాసితులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపడుతోంది. వారి...
June 30, 2020, 05:11 IST
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్...
June 25, 2020, 03:06 IST
అది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతం.. భారీ క్రేన్లు.. రెడీమిక్సర్లతో సందడి సందడిగా ఉంది.. వందల కొద్దీ కార్మికులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు....
June 09, 2020, 12:40 IST
సాక్షి, అమరావతి: కరోనా సంక్షోభంలోనూ పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. పనులను మెరుపు వేగంతో ‘మేఘా’ పరుగులు పెట్టిస్తోంది. కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా...
June 09, 2020, 04:20 IST
సాక్షి, అమరావతి: పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 17,633 క్యూసెక్కుల నుంచి 50 వేల క్యూసెక్కులకు పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్...
May 21, 2020, 05:28 IST
బుట్టాయగూడెం: చంద్రబాబు పాలనలో పడకవేసిన పోలవరం ప్రాజెక్టు పనులు సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో పరుగులు పెడుతున్నాయని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్...
May 20, 2020, 17:52 IST
పోలవరంపై టీడీపీ నేతల విమర్శలు విడ్డూరం
May 20, 2020, 08:42 IST
సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లావాసుల కలల సౌధం పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టే రోజులు వచ్చేశాయి. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టు...
May 15, 2020, 12:15 IST
పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారు హెచ్కే సాహును ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది.
May 06, 2020, 19:55 IST
ఆర్ అండ్ ఆర్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
May 06, 2020, 14:25 IST
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆర్అండ్ఆర్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్యాదవ్ అధికారులకు సూచించారు. ఈ నెల...
April 30, 2020, 07:52 IST
సిమెంట్, స్టీలు కొరత లేకుండా చూడండి
April 30, 2020, 04:05 IST
స్పిల్ వే, స్పిల్ చానల్, కాఫర్ డ్యామ్లు, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్(ఈసీఆర్ఎఫ్), కుడి, ఎడమ అనుసంధానాలు (కనెక్టివిటీస్), కుడి కాలువ, ఎడమ...
April 04, 2020, 04:42 IST
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ జల విస్తరణ ప్రాంతానికి ఆవల శబరి, సీలేరు నదులపై కరక ట్టలు నిర్మించడంపై ప్రజాభిప్రాయ సేకరణ నిమి త్తం గ్రామసభలు...
March 20, 2020, 11:55 IST
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్ట్ పనులు ఊపందుకున్నాయి. అటు నిర్మాణ పరంగానూ ఇటు ఇంజనీరింగ్ అనుమతుల్లోనూ అడ్డంకులు తొలగిన విషయం తెలిసిందే. రాజకీయ,...
March 17, 2020, 06:11 IST
సాక్షి, అమరావతి: పోలవరం ఎడమ కాలువ 6ఏ ప్యాకేజీలో బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్తో కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకుని, దానికి రివర్స్...
March 14, 2020, 05:34 IST
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.3,319.89 కోట్లను రీయింబర్స్ చేయాలని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్...
March 07, 2020, 20:36 IST
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం పనులు, ఎం బుక్పై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పరిశీలన జరుగుతోందని, ఏవైనా అక్రమాలు అని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని...
March 07, 2020, 03:59 IST
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2016–17 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లుగా సవరించేందుకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ(ఆర్ఈసీ) ఆమోదం...
March 05, 2020, 04:43 IST
సాక్షి, అమరావతి: రైతులకు ధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన రూ.4,724 కోట్ల బకాయిలను విడుదల చేయించడంలోను, అలాగే పోలవరం...
March 03, 2020, 17:45 IST
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్టు ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి...
February 29, 2020, 07:53 IST
మిషన్ పోలవరం