September 23, 2020, 02:44 IST
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తీసుకున్న ముందుజాగ్రత్త చర్యల వల్ల ఈసారి పార్లమెంటు సమావేశాలు భిన్నంగా కనబడ్డాయి. కానీ రాజ్యసభలో ఆది, సోమవారాల్లో...
September 22, 2020, 17:21 IST
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన సంజయ్ సింగ్తో పాటు మరో ఏడుగురు ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడంపై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్...
September 22, 2020, 16:15 IST
సాక్షి, న్యూఢిల్లీ : వైద్య పరీక్షల నిమిత్తం విదేశాలకు వెళ్లిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం భారత్కు చేరుకున్నారు. సాధారణ వైద్య...
September 22, 2020, 13:43 IST
విశాఖలో ట్రిపుల్ ఐటీని నెలకొల్పాలి
September 22, 2020, 11:01 IST
సాక్షి,న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ బిల్లుల ఆమోదంపై రాజ్యసభలో రగడ, ప్రతిపక్ష సభ్యుల నిరవధిక నిరసన కొనసాగుతుండగా కొన్ని ఆసక్తికర పరిణామాలు...
September 22, 2020, 11:00 IST
ఢిల్లీ : రాజ్యసభలో 8 మంది సభ్యుల పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తి వేసేవరకు రాజ్యసభ సమావేశాలను బాయ్కాట్ చేస్తున్నామని ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్...
September 22, 2020, 10:28 IST
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని నగరం అయిన విశాఖపట్నంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) బెంచ్ను ఏర్పాటు చేయవలసిందిగా...
September 22, 2020, 03:43 IST
న్యూఢిల్లీ: రాజ్యసభలో సోమవారం కూడా గందరగోళం కొనసాగింది. వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం పలువురు విపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి,...
September 21, 2020, 14:17 IST
రాజ్యసభ రచ్చ..
September 21, 2020, 14:16 IST
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణలు బిల్లులపై రాజ్యసభలో పెను దుమారమే చలరేగింది. ఆదివారం ఓటింగ్...
September 21, 2020, 10:15 IST
రాజ్యసభ: విపక్ష ఎంపీల సస్పెన్షన్
September 21, 2020, 09:52 IST
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లులపై ఓటింగ్ సందర్భంగా పార్లమెంట్లో ఆదివారం చోటుచేసుకున్న గందోరగోళంపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం...
September 21, 2020, 08:43 IST
సాక్షి, హైదరాబాద్ : ఎన్నో విమర్శలు, వివాదాల నడుమ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ సంస్కరణ బిల్లులకు ఆమోదం లభించింది. స్పష్టమైన...
September 21, 2020, 06:52 IST
సాక్షి, బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ (87) రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా...
September 20, 2020, 19:25 IST
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం పొండడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్పై ఆదివారం విమర్శల దాడికి దిగారు....
September 20, 2020, 17:34 IST
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో జరిగిన గందరగోళంపై డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నివాసంలో ఉన్నతస్ధాయి...
September 20, 2020, 15:15 IST
విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం
September 20, 2020, 14:43 IST
సాక్షి, న్యూఢిల్లీ : విపక్షాల తీవ్ర ఆందోళనల మధ్య రెండు వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లులకు పెద్దల సభ ఆమోదం తెలిపింది...
September 20, 2020, 14:06 IST
రాజ్యసభలో గందరగోళం
September 20, 2020, 13:22 IST
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణ బిల్లు తీవ్ర దుమారానికి దారితీస్తోంది. బిల్లులపై ఓటింగ్ సందర్భంగా రాజ్యసభలో...
September 20, 2020, 11:53 IST
న్యూఢిల్లీ: జీఎస్టీ రుణానికి సంబంధించి అసలు, వడ్డీ మొత్తం కేంద్రమే విడతలవారీగా చెల్లిస్తుంది అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె...
September 20, 2020, 11:51 IST
వ్యవసాయ బిల్లులకు వైఎస్ఆర్సీపీ మద్దతు
September 20, 2020, 11:27 IST
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ బిల్లులతో రైతులకు స్వేచ్ఛ లభించి,...
September 20, 2020, 10:47 IST
రాజ్యసభ ముందుకు వ్యవసాయ బిల్లులు
September 19, 2020, 16:39 IST
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూకుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో కోరారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభలో...
September 19, 2020, 13:13 IST
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రేపు (ఆదివారం) రాజ్యసభ ముందుకు రానున్నాయి. వ్యవసాయ రంగంలో...
September 19, 2020, 10:44 IST
దొండపర్తి (విశాఖ దక్షిణ): విశాఖపట్నంలో ఆయుర్వేద వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత...
September 18, 2020, 20:14 IST
న్యూఢిల్లీ: భారత్నెట్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేయనున్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ను అండర్గ్రౌండ్లో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్...
September 17, 2020, 12:17 IST
ఈ రకమైన సెన్సార్షిప్ అసాధారణమైనది
September 17, 2020, 11:12 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు....
September 16, 2020, 15:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాను వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాగా పరిగణిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. భద్రతా పరమైన...
September 16, 2020, 10:30 IST
ఢిల్లీ : సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని వదలకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా సెగ పార్లమెంట్కు కూడా గట్టిగానే తగిలింది. ఇప్పటికే 25 మంది...
September 15, 2020, 18:03 IST
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్-19పై పోరులో భాగంగా అమెరికా విరాళంగా అందించిన 200 ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్లను, దేశంలోని 29 కేంద్ర...
September 15, 2020, 11:35 IST
పోలవరం బకాయిలు విడుదల చేయాలి: విజయసాయిరెడ్డి
September 15, 2020, 10:13 IST
ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రూ. 3,805 కోట్ల బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా...
September 14, 2020, 18:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఉప సభాపతిగా ఎన్నికైనా హరివంశ్ నారాయణ్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు....
September 10, 2020, 14:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశ తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 14 నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. శని, ఆదివారాలు సహా...
August 25, 2020, 17:45 IST
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 14 నుంచి...
August 17, 2020, 09:07 IST
సాక్షి న్యూఢిల్లీ : పార్లమెంట్ అనెక్స్ భవనంలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఆరో అంతస్తులో మంటలు వెలువడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక...
August 16, 2020, 16:07 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపధ్యంలో పార్లమెంట్ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమావేశాలకు...
August 13, 2020, 18:01 IST
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికే మొగ్గు చూపుతోంది. సెప్టెంబర్...
August 10, 2020, 18:45 IST
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ సచివాలయ ఉద్యోగుల కోసం 40 నివాస గృహాల నిర్మాణానికి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సోమవారం ఆన్లైన్ వేదిక ద్వారా...