February 26, 2020, 02:30 IST
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు అగ్రరాజ్యాధిపతి ట్రంప్ పర్యటిస్తుండగానే... అక్కడకు కాస్తంత దూరంలో హింస పెచ్చరిల్లింది. పౌరసత్వ సవరణ...
February 25, 2020, 21:55 IST
ఢిల్లీ: దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈశాన్య ఢిల్లీలో ఇంకా అదుపులోని రాని పరిస్థితి,...
February 25, 2020, 19:02 IST
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) పై ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో గాయపడిన వారిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం పరామర్శించారు. ఈ...
February 25, 2020, 18:27 IST
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) పై ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో గాయపడిన వారిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం...
January 26, 2020, 04:00 IST
న్యూఢిల్లీ: సదాశయం కోసం జరిగే పోరాటం అహింసాయుతంగా ఉండాలని రాష్ట్రపతి కోవింద్ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఉద్బోధించారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా...
January 11, 2020, 02:23 IST
న్యూఢిల్లీ/చెన్నై/భోపాల్: ఈ నెల 5వ తేదీ రాత్రి జేఎన్యూలో హింసాత్మక ఘటనలకు బాధ్యుల్లో జేఎన్యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఆయిషీ ఘోష్ కూడా ఉన్నట్లు...
January 09, 2020, 00:45 IST
కొందరు కొట్టే ‘చెడ్డ’ మొగుళ్లు ఉంటారు. అన్ని దుర్లక్షణాలుండి కొట్టే చెయ్యి కూడా ఉండేవాళ్లు వీరు. మరికొందరు కొట్టే ‘మంచి’ మొగుళ్లు ఉంటారు. అన్ని మంచి...
January 08, 2020, 17:46 IST
సాక్షి, న్యూఢిల్లీ : కార్మిక సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపుతో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పశ్చిమ బెంగాల్లో బుధవారం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి...
January 06, 2020, 11:33 IST
జేఎన్యూలో దాడికి తెగబడిన ముసుగు దుండగుల్లో కొందరిని ఢిల్లీ పోలీసులు గుర్తించారు.
December 31, 2019, 19:33 IST
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో టూరిజం రంగానికి భారీ నష్టం..
December 27, 2019, 03:00 IST
న్యూఢిల్లీ/కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడానికి నేతలే కారణమంటూ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్...
December 23, 2019, 02:04 IST
న్యూఢిల్లీ/లక్నో/మంగళూరు/జైపూర్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో...
December 22, 2019, 03:45 IST
పౌర ఆగ్రహం పొగలు సెగలు కక్కింది. రేపిస్టులపైనా, అక్కరకు రాని చట్టాలపైనా.. పాలకులపైనా, ప్రమాదకరంగా మారిన పర్యావరణంపైనా.. అవినీతిపైనా, అసమానతలపైనా......
December 21, 2019, 15:06 IST
సాక్షి, న్యూఢిల్లీ: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దర్యాగంజ్ హింసాత్మక ఘటనకు...
December 21, 2019, 03:18 IST
న్యూఢిల్లీ: భారత్లోని అన్ని ప్రాంతాలకు ‘పౌర’ ఆగ్రహ జ్వాలలు విస్తరించాయి. పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా వివిధ...
December 20, 2019, 20:17 IST
పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన ఘర్షణల్లో యూపీలో ఆరుగురు మరణించారు.
December 20, 2019, 07:44 IST
దేశవ్యాప్తంగా పౌరసత్వ సెగ
December 20, 2019, 02:07 IST
న్యూఢిల్లీ: ‘పౌర’ ఆగ్రహం తీవ్రమవుతోంది. ఆందోళనలపై ప్రభుత్వం కూడా తీవ్రంగానే స్పందిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా...
December 14, 2019, 01:15 IST
పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.
November 24, 2019, 11:31 IST
సాక్షి, తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): స్పర్శలో తేడాలు గమనించాలి. ముఖ్యంగా ఇది విద్యార్థి దశలోనే నేర్పించాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి, చెడు...
November 17, 2019, 04:41 IST
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల సందర్భంగా హింస చెలరేగింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళుతున్న ముస్లిం ఓటర్ల బస్సుల కాన్వాయ్పై ఓ ముష్కరుడు...
November 04, 2019, 05:42 IST
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఆవరణలో లాయర్లు, పోలీసుల మధ్య ఘర్షణలపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఢిల్లీ హైకోర్టు సుమోటోగా...
September 17, 2019, 04:34 IST
న్యూఢిల్లీ: సవరించిన మోటారు వాహనాల చట్టం కింద నిబంధనల అతిక్రమణకు భారీ జరిమానాలు విధిస్తుండటం ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. సోమవారం ఉత్తరాఖండ్...
September 09, 2019, 18:55 IST
సాక్షి, న్యూఢిల్లీ : నేరస్తుల పట్ల హింసాత్మకంగా ప్రవర్తించడంలో తప్పులేదని ప్రతి నలుగురు పోలీసుల్లో ముగ్గురు పోలీసులు భావిస్నున్నారు. అలాగే నేరాన్ని...
August 21, 2019, 03:07 IST
న్యూఢిల్లీ: లండన్లోని భారత హై కమిషన్ కార్యాలయం బయట స్వాత్రంత్య దినోత్సవాలప్పుడు జరిగిన హింసాత్మక ఘటనకు తాను చింతిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని...
July 07, 2019, 16:23 IST
మూక దాడులపై సీనియర్ అధికారి సంచలన వ్యాఖ్యలు
June 22, 2019, 15:00 IST
భట్పరాలో బీజేపీ డెలిగెషన్
June 11, 2019, 04:04 IST
కోల్కతా/బశీర్హట్/న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రాజకీయం వేడెక్కింది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. రాష్ట్రంలో హింసను...
May 31, 2019, 14:30 IST
త్రిపురలో ఎన్నికల ఫలితాల అనంతరం రాజుకున్న హింస ఇప్పటికీ చల్లారడం లేదు.
May 20, 2019, 03:49 IST
న్యూఢిల్లీ/సిమ్లా/వారణాసి: సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్ ఆదివారం హింసాత్మకంగా ముగిసింది. 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 59...
May 16, 2019, 04:53 IST
లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశ వేడెక్కింది. కోల్కతాలో మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఎన్నికల ర్యాలీలో జరిగిన విధ్వంసంతో దేశం దృష్టి...
May 16, 2019, 03:46 IST
సాక్షి, న్యూఢిల్లీ/కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో మంగళవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింసపై అధికార పార్టీ...
May 16, 2019, 03:41 IST
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచార సమయాన్ని కుదిస్తూ ఎన్నికల కమిషన్ (ఈసీ) అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఏడో విడత ఎన్నికల ప్రచార గడువు...
May 07, 2019, 03:00 IST
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం హింసాత్మకంగా ముగిసింది. జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో పోలింగ్ కేంద్రం లక్ష్యంగా...
April 30, 2019, 02:51 IST
న్యూఢిల్లీ/కోల్కతా: సార్వత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్ హింసాత్మకంగా ముగిసింది. 8 రాష్ట్రాల్లోని 71 లోక్సభ స్థానాలకు సోమవారం జరిగిన ఈ...
April 11, 2019, 08:53 IST
చత్తీస్గఢ్లో భారీ పేలుడు