September 22, 2020, 10:28 IST
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని నగరం అయిన విశాఖపట్నంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) బెంచ్ను ఏర్పాటు చేయవలసిందిగా...
September 22, 2020, 04:21 IST
సాక్షి, అమరావతి: రాజధాని అంశంపై హైకోర్టులో వాయిదా వచ్చినప్పుడల్లా ఎప్పటిలాగే ఆ రెండు పత్రికలు (ఈనాడు, ఆంధ్రజ్యోతి), రెండు టీవీ చానల్స్ (ఈటీవీ,...
September 21, 2020, 17:52 IST
సెక్యూరిటీతో తనను కాల్చి చంపిస్తానని బెదిరించాడని నందిగం సురేష్ ఆరోపించారు.
September 21, 2020, 03:58 IST
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ హయాంలో రాజధాని అమరావతిలో వేల ఎకరాల భూ దోపిడీకి పాల్పడటంపై సీబీఐతో దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలని వైఎస్సార్సీపీ డిమాండ్...
September 20, 2020, 04:19 IST
సాక్షి, అమరావతి: న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్నవారి కుటుంబ సభ్యులు కూడా అమరావతి భూకుంభకోణంలో ఉన్నందునే సీబీఐ విచారణ కోరుతున్నామని రాష్ట్ర...
September 20, 2020, 03:53 IST
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి భరతం పట్టడానికి సహకరించాల్సింది పోయి, కుంభకోణాలకు పాల్పడిన వారిని వెనకేసుకొచ్చేలా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇవ్వడం...
September 19, 2020, 16:39 IST
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూకుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపాలని వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో కోరారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభలో...
September 19, 2020, 05:35 IST
సాక్షి, తాడేపల్లి: రాజకీయ లబ్ధి పొందేందుకు కొన్ని శక్తులు ఏకమై దేవాలయాలపై దాడులు చేయిస్తున్నట్లుగా అనిపిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల...
September 19, 2020, 04:44 IST
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులు తమ పరిధిలో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల కోసం ఏటా కేటాయించే ఎంపీ లాడ్స్ నిధులను వెంటనే పునరుద్ధరించాలని...
September 19, 2020, 03:54 IST
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న కేసుల్లో ఏళ్ల తరబడి ‘స్టే’లు కొనసాగుతున్న వాటిపై వెంటనే విచారణ ప్రారంభించాలని వైఎస్సార్సీపీ అధికార...
September 19, 2020, 03:22 IST
అమరావతిలో టీడీపీ ప్రభుత్వంలో జరిగిన భూ కుంభకోణాల కేసులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జాతీయ స్థాయిలో నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
September 18, 2020, 20:14 IST
న్యూఢిల్లీ: భారత్నెట్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేయనున్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ను అండర్గ్రౌండ్లో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్...
September 18, 2020, 16:27 IST
సాక్షి,న్యూఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామ కృష్ణం రాజు...
September 17, 2020, 14:48 IST
ధర్మాన్ని కాపాడాల్సిన వారి వారే పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. తాజా వివాదంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.
September 17, 2020, 12:17 IST
ఈ రకమైన సెన్సార్షిప్ అసాధారణమైనది
September 17, 2020, 11:12 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు....
September 17, 2020, 10:26 IST
ఏపీ భవన్లోని బల్లి దుర్గాప్రసాద్ సంతాప సభ
September 17, 2020, 10:13 IST
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి లోక్సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాదరావుకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నివాళులు అర్పించారు. ఏపీ భవన్లోని అంబేద్కర్...
September 17, 2020, 08:53 IST
బల్లి దుర్గాప్రసాద్ సామాన్యుడిగా జీవితం ప్రారంభించి అసామాన్యుడిగా ఎదిగారు. నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో ఎవరినీ నొప్పించక మెప్పించి అజాత శత్రువుగా...
September 17, 2020, 04:48 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఆయుర్వేద విద్య, పరిశోధనలో జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థలను దేశంలో కొన్ని రాష్ట్రాలకే పరిమితం చేయకుండా అన్ని రాష్ట్రాల్లోనూ...
September 17, 2020, 04:39 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై/సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, నెట్వర్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి లోక్సభ సభ్యుడు బల్లి...
September 17, 2020, 04:02 IST
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూముల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ లోక్సభా పక్షనేత పీవీ మిథున్రెడ్డి కేంద్రాన్ని కోరారు....
September 16, 2020, 04:32 IST
సాక్షి, అమరావతి: దేశంలోనే అతిపెద్ద కుంభకోణమైన అమరావతిపై చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలని.. అందుకు సిద్ధమో కాదో 24 గంటల్లో ఆయన చెప్పాలని వైఎస్సార్...
September 15, 2020, 20:25 IST
ఎంపీ రఘురామ కృష్ణంరాజు దిష్టి బొమ్మను పీలేరులో దహనం చేశారు. మచ్చ లేని నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డి అని, అటువంటి నేతపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే...
September 15, 2020, 18:03 IST
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్-19పై పోరులో భాగంగా అమెరికా విరాళంగా అందించిన 200 ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్లను, దేశంలోని 29 కేంద్ర...
September 15, 2020, 17:04 IST
సాక్షి, విశాఖపట్నం: అమరావతిలో పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడిన కారణంగానే విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును టీడీపీ నాయకులు...
September 15, 2020, 14:01 IST
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు రైతులు, దళితుల భూములను దోచుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు....
September 15, 2020, 06:44 IST
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిలో అక్రమాల నిగ్గు తేల్చడానికి సీబీఐ విచారణకు పార్లమెంట్లో పట్టుపట్టాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ...
September 14, 2020, 18:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఉప సభాపతిగా ఎన్నికైనా హరివంశ్ నారాయణ్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు....
September 14, 2020, 17:45 IST
న్యూఢిల్లీ: పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లు...
September 14, 2020, 15:31 IST
సాక్షి, అమరావతి: పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో ...
September 14, 2020, 15:02 IST
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏపీ భవన్లో సోమవారం భేటీ అయ్యారు.
September 14, 2020, 09:13 IST
సాక్షి,న్యూఢిల్లీ : చిత్తూరు వైఎస్సార్సీపీ ఎంపీ రెడ్డప్ప కరోనా వైరస్ బారినపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ఎంపీకి ...
September 14, 2020, 05:15 IST
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి గట్టిగా అడుగుతామని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత పీవీ...
September 14, 2020, 04:29 IST
సాక్షి, అమరావతి: చంద్రబాబు రాష్ట్రానికి శనిలాగా దాపురించారని, సభ్య సమాజంలో ఉండదగిన వ్యక్తి కాదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల...
September 13, 2020, 20:39 IST
సాక్షి, అమరావతి : పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నారు. సోమవారం ఉదయం వీడియో...
September 13, 2020, 15:14 IST
సాక్షి, న్కూఢిల్లీ : సోమవారం నుంచి జరగనున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు నేపథ్యంలో బిజినెస్ ఎడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీ ఆదివారం ఢిల్లీలో జరిగింది...
September 13, 2020, 03:47 IST
సాక్షి, అమరావతి: చంద్రబాబు రాష్ట్రాన్ని రాక్షసుడిలా పట్టి పీడిస్తున్నాడని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా 40...
September 13, 2020, 02:46 IST
సాక్షి, అమరావతి: ఇప్పటి వరకు రాష్ట్ర, దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల రూపంలో రూ.20 వేల కోట్ల ఆస్తిని పంపిణీ...
September 12, 2020, 20:19 IST
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతకు కరోనా పాజిటివ్గా తేలింది. శుక్రవారం నుంచి కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కాకినాడ...
September 12, 2020, 05:05 IST
సాక్షి, విశాఖపట్నం: అంతర్వేది ఘటన వెనుక ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన అనుచరుల కుట్ర ఉందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి...
September 11, 2020, 11:54 IST
సాక్షి, విశాఖపట్నం: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం దగ్ధమైన ఘటన వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరుల హస్తం ఉందని...