September 21, 2020, 17:33 IST
సాక్షి, నిజామాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా పేగు బంధాన్ని(రక్త సంబంధికులను) సైతం దూరం చేసుకుంటున్నారు. నిజమాబాద్లో ఓ కొడుకు చేసిన...
September 21, 2020, 13:37 IST
సాక్షి, కామారెడ్డి : మున్సిపల్ కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగినిపై సహ ఉద్యోగి దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. కార్యాలయంలో కార్యాలయంలో విధులు...
September 21, 2020, 11:43 IST
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): రెవెన్యూ శాఖలోని కొందరు వీఆర్వోలు అక్రమాలకు పాల్పడ్డారు. బడాబాబుల వద్ద డబ్బులు తీసుకుని చిన్న, సన్నకారు రైతుల భూములను...
September 19, 2020, 13:10 IST
సాక్షి, మోర్తాడ్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో కొత్తగా చేరిన సభ్యులకు పంట రుణాలు అందడం లేదు. నిధులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా...
September 11, 2020, 09:25 IST
సాక్షి, మంచిర్యాల/కామారెడ్డి: మహమ్మారి కరోనా ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. అంతకంతకూ విస్తరిస్తూ ప్రజలను పట్టిపీడిస్తోంది. ప్రాణాంతక వైరస్...
September 09, 2020, 10:51 IST
సాక్షి, మోపాల్: న్యాయం చేయాలని కులపెద్దలను అడిగితే ఏకంగా కులబహిష్కరణ చేశారని నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం గ్రామానికి చెందిన రెడ్డిసునీత...
September 08, 2020, 10:42 IST
సాక్షి, నిజామాబాద్ : నగరాలు, పట్టణాల మా దిరిగా గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అహ్లాదాన్ని పంచేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాలకు స్థలాల...
September 07, 2020, 10:43 IST
గల్ఫ్ వెళ్తున్న అమాయకులను మాయ చేస్తున్నారు. నిషేధిత మందులను వారి చేతిలో పెట్టి విమానం ఎక్కిస్తున్నారు. ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారుల తనిఖీలో...
September 05, 2020, 13:43 IST
సాక్షి, కామారెడ్డి : దోమకొండ మండల కేంద్రంలోని సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు..ఎరువులు తీసుకునేందుకు పడిగాపులు కాశారు. గంటల తరబడి క్యూ...
August 19, 2020, 09:28 IST
ఎమ్మెల్యేకు, కుటుంబ సభ్యులతో పాటు అంగరక్షకులలకు పరీక్షలు చేయించగా మొత్తం ఎనిమిది మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది.
August 18, 2020, 12:57 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రోజంతా ముసురు పెడుతోంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి....
August 17, 2020, 08:38 IST
కామారెడ్డిక్రైం: తండ్రిలా చూసుకోవాల్సిన మామ కోడలిపై కన్నేశాడు. అతని వేధింపులు భరించలేక కోడలు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.....
August 16, 2020, 17:59 IST
సాక్షి, కామారెడ్డి: పట్టణ పరిధిలోని లింగాపూర్లో దారుణం చోటు చేసుకుంది. మామ లైంగిక వేధింపులు తట్టుకోలేక కోడలు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన కలకలం...
August 15, 2020, 12:37 IST
మోపాల్: మోపాల్కు చెందిన జనగాం సందీప్రెడ్డి (27) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు మోపాల్ ఎస్హెచ్వో పూర్ణేశ్వర్ శుక్రవారం తెలిపారు....
August 14, 2020, 10:35 IST
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. పంచముఖ హనుమాన్ కాలనీలో వారం రోజుల వ్యవధిలో భార్యాభర్తలు కరోనా బారినపడి మృతి చెందారు....
August 12, 2020, 09:17 IST
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఉమ్మడి జిల్లాలో బాల, బాలికల నిష్పత్తి మధ్య భారీగా అంతరం కనిపిస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నమోదవుతున్న జనన...
August 11, 2020, 11:11 IST
ప్రేమ పెళ్లి చేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శరణ్య తల్లిదండ్రులు మానవత్వం చాటుకున్నారు.
August 11, 2020, 08:21 IST
సాక్షి, ఇందల్వాయి: నల్లవెల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, వార్డు మెంబర్ డీపీ గంగారాం(49)ను ఆదివారం రాత్రి గుర్తు తెలియని...
August 09, 2020, 00:58 IST
సాక్షి, హైదరాబాద్ : ఇదో శాసనం.. శాసనమంటే వాక్యాల సమాహారం కాదు, కేవలం ఐదక్షరాల పదం. ఆ పదానికి స్పష్టమైన అర్థం వెతకాల్సి ఉంది. అది చెక్కింది నిన్న...
August 07, 2020, 16:02 IST
సాక్షి, కామారెడ్డి: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బెంగళూరులోని తన ఇంట్లో విగతజీవిగా పడి ఉంది....
August 06, 2020, 11:00 IST
సాక్షి, నిజామాబాద్ : కరోనా నేపథ్యంలో ఉపాధి కరువై ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం బలయ్యింది. కూతురికి పురుగుల మందు కలిపిన కూల్డ్రింక్ తాగించి త...
August 05, 2020, 13:20 IST
కామారెడ్డి క్రైం: భిక్కనూరులో జరిగిన బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి, బాలుడ్ని తల్లి ఒడికి చేర్చారు....
August 03, 2020, 13:10 IST
ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): కరోనాతో ఉపాధి లేక ఓ వ్యక్తి ఆకలితో మృతి చెందిన సంఘటన పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల...
July 29, 2020, 12:57 IST
బోధన విషయంలో ఒక్కో గురుకులం ఒక్కో విధంగా సాగుతున్నాయి. ఎస్సీ గురుకులాల్లో వీడియోలు రూపొందించి వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. మైనారిటీ, బీసీ...
July 27, 2020, 04:05 IST
సాక్షి, కామారెడ్డి/నిజామాబాద్ అర్బన్: ‘కోవిడ్ పేషెంట్ల దగ్గర రక్త సంబంధీకులు కూడా ఉండలేరు. అలాంటిది డాక్టర్లు, సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి...
July 23, 2020, 12:54 IST
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మిషన్ భగీరథ లీకేజీల మయంగా మారింది. చాలా చోట్ల పైప్లైన్ లీకై నీరంతా వృథాగా పోతుంది. ప్రధాన రహదారుల వెంబడి ఉన్న పైప్లైన్...
July 22, 2020, 18:25 IST
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కరోనా కలకలం రేగింది.. సాక్షాత్తు మేయర్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె...
July 22, 2020, 12:28 IST
ఆర్మూర్టౌన్: విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే భార్య(ఉపాధ్యాయిని)పై అనుమానం పెంచుకొని హతమార్చిన ఘటన ఆర్మూర్ మున్సిపల్పరిధిలో చోటు చేసుకుంది...
July 20, 2020, 13:28 IST
రక్త సంబంధాలు పలుచన అవుతున్నాయి. బంధాలకన్నా ఆస్తులే ముఖ్యమని భావిస్తున్న కొందరు.. తోడబుట్టినవారిని కడతేర్చడానికీ వెనకాడడం లేదు. ఇటీవలి కాలంలో ఇలాంటి...
July 19, 2020, 15:11 IST
అయితే, ఆ పాటలో చెప్పినట్టు చివరికి మనల్ని మోయడానికి ‘ఆ నలుగురు’ కూడా కరువైపోవడం అత్యంత బాధాకరం.
July 18, 2020, 13:31 IST
డిచ్పల్లి: డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామంలో శుక్రవారం పలు కుటుంబాలు ఉత్సాహంగా వన భోజనాలకు వెళ్లాయి. వనభోజనాలకు వెళ్లినవారు గ్రామ శివారులోని...
July 13, 2020, 21:25 IST
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో కరోనా మరణాల సంఖ్య రోజురోజుకు పెరగడం కలవరానికి గురిచేస్తోంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో గడిచిన మూడు రోజుల వ్యవధిలో...
July 12, 2020, 09:32 IST
సాక్షి, కామారెడ్డి : కరోనా బాధితులను వైరస్ కన్నా తోటి వారే ఎక్కువగా వేధిస్తున్నారు. కోవిడ్–19 వచ్చిందని తెలిస్తే చాలు సామాజికంగా వెలి వేస్తున్నారు...
July 09, 2020, 13:02 IST
నిజాంసాగర్(జుక్కల్): కరెంట్ షాక్తో నునావత్ అనిత(26) అనే గర్భిణి మృతి చెందిన సంఘటన నిజాంసాగర్ మండలం మల్లూరు తండాలో మంగళవారం రాత్రి చోటు...
July 09, 2020, 12:28 IST
సిరిసిల్ల: కామారెడ్డి జిల్లాకేంద్రంగా ఏడాదిగా స్కీమ్ల పేరిట సాగించిన వ్యాపార లావాదేవీలు ఘరానా మోసంగా మారింది. ఒక్కసారి రూ.30వేలు చెల్లిస్తే.....
July 08, 2020, 12:34 IST
ద్విచక్రవాహనదారులు ప్రయాణంలో హెల్మెట్ధరించకపోవడంతో ప్రమాదంలోఆమూల్యమైన ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.
July 06, 2020, 08:24 IST
మోర్తాడ్(బాల్కొండ): కరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా పాఠశాలల పునఃప్రారంభానికి ప్రభుత్వం ఇంకా తేదీని ఖరారు చేయలేదు. నెలల తరబడి పాఠశాలలు బంద్...
July 06, 2020, 04:32 IST
ఎడపల్లి (బోధన్): చాక్లెట్ ఆశ చూపి ఇద్దరు చిన్నారులను పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. నిజామాబాద్ జిల్లా...
July 04, 2020, 14:49 IST
సాక్షి, కామారెడ్డి: బిక్కనూరు మండలం జంగంపల్లిలో దారుణం వెలుగుచూసింది. కరోనా అనుమానంతో తల్లీకొడుకును ఆ గ్రామస్తులు ఊళ్లోకి రానివ్వలేదు. గ్రామశివారు...
July 01, 2020, 10:17 IST
సాక్షి, కామారెడ్డి : చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఓ యువకుడు డబ్బుల కోసం రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు. కామారెడ్డిలో ఇటీవల కలకలం రేపిన జంట హత్యల...
June 27, 2020, 11:33 IST
సాక్షి, కామారెడ్డి జిల్లా: మండల కేంద్రం తడ్వాయిలో కానిస్టేబుల్ హాజీ అహ్మద్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సైబరాబాద్ జగద్గిరిగుట్టలో కానిస్టేబుల్...
June 26, 2020, 12:50 IST
నిజామాబాద్ కల్చరల్: అమ్మవారికి ప్రీతికరమైన ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం సంప్రదాయం. ప్రతి ఇంటి నుంచి ఆడపడుచులు పసుపు కుంకుమతో అలంకరించిన పాత్రలో...