September 21, 2020, 10:41 IST
సాక్షి, కొత్తగూడెం/పాల్వంచ : పట్టణంలోని టీచర్స్కు కాలనీకి చెందిన ఓ మహిళ ఆర్థికంగా ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని, వారిని శారీరకంగా లొంగదీసుకుని...
September 20, 2020, 11:19 IST
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ–ఖమ్మం–వరంగల్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ స్థానం వచ్చే ఏడాది...
September 20, 2020, 09:29 IST
ఇల్లెందు : సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) అఖిల భారత ప్రధాన కార్యదర్శి పాతూరి ఆదినారాయణ స్వామి అలియాస్ పెద్ద చంద్రన్న, గుంటూరు జిల్లా...
September 20, 2020, 03:54 IST
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో జరిగిన భూ కేటాయింపు అవకతవకలపై ప్రభుత్వం స్పందించింది. ‘గూడు’పుఠాణీ’అనే శీర్షికన శనివారం సాక్షి...
September 19, 2020, 11:18 IST
సాక్షి, ఖమ్మం: ఖమ్మం పోస్టల్ డివిజన్ జాతీయస్థాయిలో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ఆధార్ ఆధారిత...
September 17, 2020, 09:40 IST
సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామప్రాజెక్టు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంత్రి...
September 15, 2020, 12:19 IST
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు వేగవంతమయ్యాయనే సమాచారంతో ఆయా రాష్ట్రాల పోలీసు బలగాలు సమన్వయంతో ముందుకు...
September 12, 2020, 09:18 IST
సాక్షి, చర్ల: సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు శుక్రవారం అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ను హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం.....
September 12, 2020, 04:33 IST
సాక్షి,హైదరాబాద్: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థ్ధిగా పోటీ...
September 10, 2020, 10:33 IST
సాక్షి, ఖమ్మం: ఘన చరిత్ర కలిగిన జిల్లాలో చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లిలో గుట్టపై కాకతీయుల కాలంలో కోట...
September 08, 2020, 14:35 IST
సాక్షి, న్యూఢిల్లీ/చెన్నై: తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఓపెన్కాస్ట్ మైన్ కారణంగా ఉత్పన్నమయ్యే కాలుష్య పరిస్థితుల గురించి అధ్యయనం చేసేందుకు...
September 08, 2020, 10:18 IST
సాక్షి, ఖమ్మం: ‘సీఎం కేసీఆర్ అందిస్తున్న అభివృద్ధి ఫలాలను అర్హుల చెంతకు చేర్చేందుకు సుశిక్షితుడైన సైనికుడిలా పనిచేస్తున్నా. మంత్రిగా జిల్లా...
September 08, 2020, 10:14 IST
సాక్షి, ఖమ్మం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పతనం తప్పదని ఎమ్ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగా పేర్కొన్నారు. జిల్లాలోని...
September 07, 2020, 19:07 IST
సాక్షి, కొత్తగూడెం : తెలంగాణలో మరోసారి మావోయిస్టుల ఎన్కౌంటర్లు కలకలం రేపుతున్నాయి. గత కొంత కాలంగా మావోల ఏరివేతపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసుశాఖ...
September 07, 2020, 08:40 IST
సాక్షి, ఇల్లెందు: భ్రద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలో పోలీసులు మోహరించారు. మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు, కమాండర్ దూది దేవాలు...
September 05, 2020, 12:24 IST
సాక్షి, కూసుమంచి(నిజామాబాద్): మండలంలోని లోక్యాతండాకు చెందిన వడిత్య బాలుజాదవ్ (54) నిజామాబాద్ జిల్లాలో ఏసీపీగా (ఎన్ఐఏ విభాగంలో) విధులు...
September 05, 2020, 11:03 IST
సాక్షి, భద్రాచలం: ఇటీవల అయోధ్యలో జరిగిన రామమందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించారని, అయితే తాను చాతుర్మాస దీక్షలో ఉన్నందున...
September 04, 2020, 11:15 IST
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కొన్ని నెలలుగా నిత్యం పోలీసుల సెర్చ్ ఆపరేషన్లు, మావోయిస్టు యాక్షన్ టీమ్ల సంచారంతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో...
September 03, 2020, 11:15 IST
సాక్షి, ఖమ్మం: మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి 11వ వర్థంతిని నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ...
September 02, 2020, 11:27 IST
ఇల్లెందుకు వృద్ధి ఫలాలు
September 02, 2020, 10:27 IST
సాక్షి, ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్ ధరావత్ రామ్మూర్తి నాయక్పై రఘునాథపాలెం మండలం కైకొండాయిగూడెం గ్రామంలో మంగళవారం...
September 02, 2020, 10:10 IST
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. మంగళవారం నుంచి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు షురువయ్యాయి. 3 నుంచి 10వ తరగతి...
September 01, 2020, 10:50 IST
సాక్షి, ఖమ్మం: ప్రణాళిక ప్రకారం ఆన్లైన్ విద్యా బోధన చేపట్టాలని కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల విద్యాధికారులు,...
August 29, 2020, 18:20 IST
సాక్షి, ఖమ్మం : తెలంగాణ కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఏమాత్రం నియంత్రణలోకి రావడంలేదు...
August 29, 2020, 16:52 IST
సాక్షి, ఖమ్మం : తెలంగాణ ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. తల్లాడ మండలం మెట్టుపల్లి గ్రామ సమీపంలో సత్తుపల్లి నుంచి సుమారు 30 మంది...
August 29, 2020, 13:09 IST
సాక్షి, ఖమ్మం: చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో పనిచేసిన ఈ కాలం మధురానుభూతిని, అనుభవాన్ని మిగిల్చిందని, జిల్లా ప్రజలు సౌమ్యులే కాకుండా మంచి అవగాహన కలిగిన...
August 27, 2020, 17:09 IST
సాక్షి, ఖమ్మం : దేవుడి పేరిట భూములు ఆక్రమించరాదని, దేవుడు కూడా చట్టానికి అతీతం కాదని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఖమ్మంలో టీటీడీ కళ్యాణ మండపం...
August 27, 2020, 13:18 IST
సాక్షి, భద్రాచలం: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. బాధితులకు...
August 26, 2020, 11:05 IST
సాక్షి, ఖమ్మం: జిల్లా పోలీస్ శాఖలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించే సీఐలు, ఎస్ఐలు సహా...
August 25, 2020, 12:10 IST
సాక్షి, ఖమ్మం: నీటిపారుదల శాఖల పునర్వ్యవస్థీకరణ శరవేగంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటివరకు జిల్లాలో ఉన్న నీటిపారుదల శాఖలైన...
August 24, 2020, 10:28 IST
సాక్షి, ఖమ్మం : కోవిడ్ నేపథ్యంలో ప్రజలు శని వారం సాదాసీదాగానే చవితి వేడుకలు నిర్వహించారు. భక్తులు మాత్రం తమ శక్తిమేరా చిన్నచిన్న మట్టి, విత్తన...
August 18, 2020, 16:28 IST
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి భద్రాచలం పులిగొండల సర్పంచ్ చలపతిని విడుదల చేయాలని లేఖ ఇచ్చారు....
August 18, 2020, 13:26 IST
బూర్గంపాడు: ఒక పక్క కరోనా.. మరోవైపు గోదారి వరదలతో జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు వణుకుతున్నాయి. కరోనా నియంత్రణకు భౌతిక దూరం పాటించాలి. కానీ వరదముంపుతో...
August 17, 2020, 10:42 IST
గోదారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఏజెన్సీని అతలాకుతలం చేస్తోంది. రహదారులపైకి వరద నీరు చేరింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు వంద గ్రామాలకు రవాణా...
August 14, 2020, 11:32 IST
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు పాల్వంచ...
August 13, 2020, 11:14 IST
పాల్వంచరూరల్: కరోనా సంక్షోభం నుంచి పాడి పరిశ్రమను ఆదుకునేందుకే పాడి రైతులకు కేంద్ర ప్రభుత్వం అత్మ నిర్భర్ భారత్ పథకం ద్వారా రుణాలు అందిస్తోంది. ఈ...
August 11, 2020, 07:55 IST
సాక్షి, పాల్వంచ: కేటీపీఎస్ 5వ దశ కర్మాగారం 9వ యూనిట్లోని టర్బో జనరేటర్లో సోమవారం హైడ్రోజన్ గ్యాస్ లీకైంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది....
August 10, 2020, 08:42 IST
సాక్షి, పాల్వంచ: కరోనా మహమ్మారి మనుషుల మధ్య మానవత్వాన్ని కూడా దూరం చేస్తోంది. ఓ వృద్ధుడు గుండెపోటుతో చనిపోతే.. కరోనా వైరస్ సోకి చనిపోయాడని భయపడి,...
August 08, 2020, 13:41 IST
ఖమ్మంక్రైం: అతడికి ఏ అవసరం వచ్చిందో కానీ రూ.2 వేల కోసం దొంగతనం చేశాడు. అంతకుమించి ఎంత దోచుకున్నా వద్దనుకున్నాడు. లక్ష్యాన్ని పూర్తి చేసుకున్నాడు. రూ...
August 07, 2020, 10:55 IST
కొత్తగూడెంఅర్బన్: పండ్ల వ్యాపారం చేసే యువకులు గంజాయి, మద్యం మత్తులో కొత్తగూడెం పట్టణంలో గురువారం బీభత్సం సృష్టించారు. అడ్డొచ్చిన వారిపై కర్రలు,...
August 05, 2020, 10:51 IST
భద్రాచలంఅర్బన్: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య(62) సోమవారం రాత్రి మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యను కుటుంబసభ్యులు...
August 05, 2020, 10:33 IST
బూర్గంపాడు: అర్ధరాత్రి.. అటవీప్రాంతంలో జోరువాన.. అప్పుడే మరమ్మతుకు గురైన అంబులెన్స్.. అందులో కరోనాతో మరణించిన యువకుడి మృతదేహంతో పాటు అతడి తల్లి,...