September 22, 2020, 09:03 IST
సాక్షి, మంచిర్యాల: పోలీసు, మావోయిస్టుల మధ్య అనేక ఎన్కౌంటర్లకు ఉమ్మడి జిల్లా అడవులు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి...
September 21, 2020, 10:59 IST
సాక్షి, మంచిర్యాల : మావోల ఏరివేతే లక్ష్యంగా ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం సాగుతుండగా పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో మావోలు ఉన్నారు. ఈనెల 19న కాగజ్...
September 20, 2020, 09:14 IST
సాక్షి, మంచిర్యాల: మన్యంలో తుపాకీ మోత మోగింది. జిల్లాలోని కాగజ్నగర్ మండలం కదంబా అడవుల్లో ఎన్కౌంటర్ ఉలిక్కిపడేలా చేసింది. శనివారం రాత్రి పోలీసులు...
September 19, 2020, 09:07 IST
సాక్షి, మంచిర్యాల: మావోయిస్టుల జాడ కోసం పోలీసులు కూంబింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పోలీసు యంత్రాంగం వారి కదలికలపై నిత్యం...
September 17, 2020, 09:59 IST
సాక్షి, నెన్నెల: రెవెన్యూ, అటవీ శాఖల భూములకు సంబంధించి సరైన రికార్డులు లేకపోవడం.. ఇరుశాఖల మధ్య సమన్వయలోపంతో పేద రైతులు నష్టపోతున్నారు. ఇరు శాఖల...
September 13, 2020, 12:23 IST
సాక్షి, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్టీయూకేటీ)లో 2020–21 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం...
September 12, 2020, 11:15 IST
సాక్షి, చెన్నూర్: జగతి మెచ్చిన దేవుడు.. కొరికేలు తీర్చే కల్పతరువు.. ఆపద్బంధువైన జగన్నాథుడి భూమిని కొందరు అప్పనంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తుండగా...
September 11, 2020, 09:25 IST
సాక్షి, మంచిర్యాల/కామారెడ్డి: మహమ్మారి కరోనా ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతోంది. అంతకంతకూ విస్తరిస్తూ ప్రజలను పట్టిపీడిస్తోంది. ప్రాణాంతక వైరస్...
September 10, 2020, 10:14 IST
సాక్షి, ఇచ్చోడ: సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుంటే రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన...
September 09, 2020, 10:08 IST
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్లో విమానాశ్రయ ఏర్పాటుకు ఆరేళ్లుగా కసరత్తు జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిర్పోర్టుల ఏర్పాటుకు చర్యలు...
September 08, 2020, 03:39 IST
సాక్షి, మంచిర్యాల: ప్రాణహిత నది పెద్దపులి రాకపోకలకు ప్రధాన దారిగా మారింది. నాలుగేళ్లుగా ప్రాణహిత సరిహద్దుల మీదుగా అనేక పులులు తెలంగాణలోకి అడుగు...
September 07, 2020, 07:53 IST
సాక్షి, భీమారం(చెన్నూర్): రెండేళ్లుగా భీమారం, చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని అడవుల్లో సంచరిస్తూ పశువులపై దాడి చేసి హతమార్చిన కే4 పెద్దపులి ఆరోగ్యం...
September 07, 2020, 03:37 IST
సాక్షి, మంచిర్యాల: డీజీపీ మహేందర్రెడ్డి కుమురం భీం జిల్లా పర్యటన ఆదివారం ముగిసింది. ఈ నెల 2న మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్లో ఆసిఫాబాద్ చేరుకున్న...
September 06, 2020, 10:59 IST
బెల్లంపల్లి రూరల్ : బెల్లంపల్లి మండలంలోని పాతబెల్లంపల్లి గ్రామానికి చెందిన ముత్తె శంకరి (56) సింగరేణి కార్మికుడు హత్యకు గురయ్యాడు. బెల్లంపల్లిరూరల్...
September 04, 2020, 03:13 IST
సాక్షి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల సంచారం ఉన్న నేపథ్యంలో ఆదిలోనే నిలువరించేందుకు పోలీసులు పక్కా వ్యూహరచన చేస్తున్నట్లు...
September 03, 2020, 01:10 IST
సాక్షి, శ్రీరాంపూర్: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే 5బి గనిలో బుధవారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.....
August 31, 2020, 09:23 IST
సాక్షి, మంచిర్యాల: ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని ప్రైవేటు ఆస్పత్రులు సొమ్ముచేసుకుంటున్నాయి. తామూ చికిత్స చేస్తామంటూ వేలకు వేలు గుంజుతున్నాయి. కరోనా...
August 31, 2020, 08:37 IST
సాక్షి, ఆదిలాబాద్: కరోనా నేపథ్యంలో విద్యా వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్...
August 24, 2020, 16:33 IST
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. భారీగా వరదలు రావడంతో దాదాపు...
August 22, 2020, 10:09 IST
సాక్షి, ఉట్నూర్: భారతీయతలో ప్రకృతి ఆరాధన దాగి ఉంది. హిందూ దేవతారాధన, పండుగలకు ప్రపంచంలోనే ఎంతో విశిష్టత ఉంది. చెట్టు, పుట్ట, రాయి, రప్పా, నీరు,...
August 20, 2020, 06:53 IST
వేమనపల్లి (బెల్లంపల్లి): ఓ నిండు గర్భిణి 12 గంటల పాటు ప్రసవ వేదన అనుభవించింది. ఆసుపత్రికి వెళ్లేందుకు దారి లేక.. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటలేక...
August 18, 2020, 13:11 IST
కోటపల్లి(చెన్నూర్): మండలంలోని పంగిడిసోమారం గ్రామ సమీపంలో గల అటవీప్రాంతంలో శెట్పల్లి గ్రామానికి చెందిన పొచం అనే రైతు ఆవుని పులి చంపేసింది. సోమవారం...
August 15, 2020, 11:13 IST
చెన్నూర్: ‘మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్న వాడు, మచ్చుకైన లేడు చూడు.. మానవత్వం ఉన్న వాడు..’ అని ఓ సినీగేయ రచయిత మంటగలుస్తున్న
August 14, 2020, 08:18 IST
ఆదిలాబాద్టౌన్: ఆమె ఓ నాట్యమయూరి.. తన ప్రదర్శనలతో అందర్ని ఇట్టే ఆకట్టుకుంటోంది.. తాను నృత్యం చేస్తే కనురెప్పలు తిప్పకుండా చూస్తుండిపోవాల్సిందే. లలిత...
August 13, 2020, 11:04 IST
మంచిర్యాలక్రైం: జిల్లాలో రోజురోజుకూ తల్వార్లు, కత్తుల సంస్కృతి పెరిగిపోతోంది. జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు అర్ధరాత్రి నగరం నడిబొడ్డున కేక్ కట్...
August 10, 2020, 12:31 IST
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని జైనథ్ మండలం మాండగాడ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున కరడుగట్టిన దొంగలు బీభత్సం సృష్టించారు. ఏడుగురు దొంగలు తాళాలు వేసి...
August 09, 2020, 09:16 IST
సాక్షి, చెన్నూర్: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వింత శిశువు జన్మించింది. కానీ పుట్టిన గంటకే మరణించినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు అరుణ...
August 08, 2020, 14:18 IST
ఆదిలాబాద్టౌన్: చనిపోయిన వారికి సాంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడం ఆనవాయితీ.. ఏ కులం, ఏ మతంలోనైనా వారి సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు...
August 07, 2020, 10:12 IST
మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని మందమర్రి రైల్వేలైన్పై ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ సంపత్ తెలిపారు....
August 05, 2020, 11:38 IST
ఆదిలాబాద్రూరల్: సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. రక్షాబంధన్ రోజున జలపాతం వద్దకు స్నేహితులతో వెళ్లిన యువకుడు అందులోపడి గల్లంతు కాగా మంగళవారం...
August 05, 2020, 06:40 IST
సాక్షి, శంకరపట్నం: ప్రేమే ప్రాణమనుకున్న రజితకు..ప్రేవిుంచిన భర్త వైద్యం పేరిట చిత్రహింసలకు గురిచేయడంతో నాలుగునెలల చిట్టితల్లిని వదిలి చితిపైకి...
August 05, 2020, 05:36 IST
జైపూర్ (చెన్నూర్): భూతవైద్యం పేరిట చిత్రహింసలకు గురైన బాలింత చివరకు మృతి చెందింది. దెయ్యం పట్టిందని భూతవైద్యుడు ఆమెను తీవ్రంగా కొట్టడంతో కోమాలోకి...
August 04, 2020, 08:28 IST
సాక్షి, కరీంనగర్: బాలింతను భూతవైద్యుడు వైద్యం పేరిట చిత్రహింసలు పెట్టిన ఘటనలో రజిత ప్రాణాలు కోల్పోయింది. భూతం ఆవహించిందని, చేతబడికి గురైందన్న నెపంతో...
August 03, 2020, 11:31 IST
ఖానాపూర్: చిన్నతనంలోనే అనారోగ్యంతో తల్లి.. శనివారం తండ్రి మృతి చెందడంతో పిల్లలు అనాథలుగా మిగిలారు. ఉన్న నానమ్మ సైతం వికలాంగురాలు కావడంతో ఆదుకోవాలని...
August 02, 2020, 05:24 IST
జైపూర్ : భూతం ఆవహించిందని, చేతబడికి గురైందన్న నెపంతో ఓ బాలింతను మాంత్రికుడు వైద్యం పేరిట హింస పెట్టిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం...
August 01, 2020, 11:01 IST
సాక్షి, మంచిర్యాల: జిల్లాలో దారుణం జరిగింది. భూతవైద్యం ఓ మహిళ ప్రాణాల మీదికి తెచ్చింది. వైద్యం పేరుతో భూతవైద్యుడు మహిళకు నరకం చూపాడు. తల వెంట్రుకలు...
July 31, 2020, 12:46 IST
మంచిర్యాలక్రైం: భార్యాభర్తలిద్దరూ పోలీస్ కానిస్టేబుల్లే... భార్యకు ఆరోగ్యం బాగాలేక సిక్లీవ్ పెట్టి ఏకాధాటిగా 19 నెలలు విధులకు హాజరు కాలేదు. దీంతో...
July 30, 2020, 12:28 IST
బెల్లంపల్లి: జిల్లాలో కరోనా మహమ్మారి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. వైరస్ సోకిన ఒక్కొక్కరిని క్రమంగా కాటికి తీసుకెళ్తోంది. పాజిటివ్ వచ్చిన వెంటనే...
July 29, 2020, 11:40 IST
కడెం(ఖానాపూర్): వారిద్దరూ ప్రాణ స్నేహితులు. అతిగా మద్యం సేవించి, మితిమీరిన వేగంతో ప్రయాణించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కన్నవారికి కడుపుకోతను...
July 28, 2020, 07:59 IST
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని ఉట్నూర్ మండలం జైత్రామ్ తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ స్మశానవాటిక స్థల పరిశీలన విషయంలో సర్పంచ్, మాజీ సర్పంచ్...
July 27, 2020, 11:12 IST
మంచిర్యాలరూరల్(హాజీపూర్): చిన్ననాటి స్నేహితుడు రోడ్డు ప్రమాదానికి గురై కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా ఆర్థిక ఇబ్బందుల విషయం...
July 26, 2020, 10:41 IST
సాక్షి, మంచిర్యాల: మావోయిస్టుల తలలకు పోలీస్ శాఖ వెల కట్టింది. సమాచారం అందించిన వారికి బహుమతి ఇస్తామని వాల్పోస్టర్ల ద్వారా పోలీస్ అధికారులు ప్రచారం...