September 22, 2020, 08:31 IST
చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలంటే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మేలైన విత్తనాలు, సాగు మెలకువలు చెప్పే వ్యవస్థ అందుబాటులోకి రావాలి. అంతేకాదు,...
September 22, 2020, 03:08 IST
సాక్షి, హైదరాబాద్ : మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్ ‘అడిషనల్’వ్యవహారంపై నోరు మెదపడంలేదు. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సం బంధించి విచారణలో...
September 21, 2020, 18:52 IST
సాక్షి, మెదక్ : జిల్లా అడిషనల్ కలెక్టర్ కేసులో ఏసీబీ విచారణ మొదటిరోజు ముగిసింది. కస్టడిలో భాగంగా ఐదుగురు నిందితులను ఏసీబీ అధికారులు ఆరు గంట...
September 20, 2020, 12:31 IST
గజ్వేల్: మల్లన్నసాగర్ ముంపు బాధితుల కోసం నిర్మిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీని సకల హంగులతో సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆదేశించారు....
September 19, 2020, 12:09 IST
సాక్షి, దుబ్బాక: దుబ్బాకలో 20వ తేదీన ‘పారగమ్యత’ పుస్తకాన్ని మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు టీయూడబ్లుజే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు...
September 16, 2020, 13:52 IST
సాక్షి, మెదక్ : జిల్లాలోని నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తిలో 112 ఎకరాలకు ఎన్ఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ ఘటనలో అదనపు కలెక్టర్ నగేశ్,...
September 16, 2020, 06:19 IST
రెవెన్యూ అధికారుల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ప్రభుత్వ నిబంధనల్లోని లొసుగులను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కోట్ల...
September 15, 2020, 03:48 IST
సాక్షి, సిద్దిపేట: ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ సాయుధ పోరాటంలోని ప్రధాన ఘట్టం వీర బైరాన్పల్లిని చారిత్రక భూమిగా గుర్తించాలని సీపీఐ...
September 14, 2020, 15:40 IST
సాక్షి, మెదక్: జిల్లా అడిషనల్ కలెక్టర్ కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112...
September 14, 2020, 06:28 IST
‘అమ్మలేదంటూ బెంగపడవద్దు.. అయినవారెవ్వరూ లేరనే చింత అసలే వద్దు.. నాన్నగా ధైర్యమై మీ వెంటే ఉంటాను’ అంటూ జిల్లా కలెక్టర్ అనాథలైన ఇద్దరు కవల ఆడపిల్లలకు...
September 14, 2020, 04:35 IST
సాక్షి, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్వోసీ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేసి కటకటాలపాలైన అడిషనల్...
September 13, 2020, 04:15 IST
సాక్షి, మెదక్: అదనపు కలెక్టర్ అవినీతి బాగోతంలో కొత్తకోణం వెలుగుచూసింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలో తన బినామీతో కలసి సుమారు 20 ఎకరాల్లో...
September 12, 2020, 03:37 IST
సాక్షి, మెదక్: మెదక్ అడిషనల్ కలెక్టర్ (ఏసీ) నగేశ్కు అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు ఉద్యోగులు పత్తా లేకుండా పోయారు. దీంతో కలెక్టరేట్...
September 11, 2020, 03:15 IST
సాక్షి, మెదక్/మెదక్ రూరల్: మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం కూడా విస్తృతంగా సోదాలు నిర్వ హించారు. దాదాపు 30 గం టల...
September 10, 2020, 15:31 IST
సాక్షి, మెదక్ : మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేశ్కు సంబంధించిన కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో...
September 10, 2020, 05:22 IST
సాక్షి, మెదక్: రెవెన్యూ విభాగంలో వేళ్లూనుకున్న అవినీతిని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా...
September 09, 2020, 19:25 IST
సాక్షి, హైదరాబాద్ : లంచం తీసుకున్న కేసులో మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఈ...
September 09, 2020, 17:38 IST
సాక్షి, హైదరాబాద్ : మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ కేసులో తీగ లాగేకొద్దీ డొంక కదులుతోంది. అడిషనల్ కలెక్టర్ సహా పలువురు రెవెన్యూ సిబ్బంది...
September 09, 2020, 14:15 IST
సాక్షి, హైదరాబాద్ : కీసర మాజీ తాహసీల్దార్ నాగరాజు ఉదంతం మరవకముందే ఓ భూ వివాదంలో పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్...
September 09, 2020, 08:36 IST
సాక్షి, యాదాద్రి/సిద్దిపేట/హన్మకొండ: టోపీ పెడితే ముఖ్యమంత్రి కేసీఆర్ అచ్చం ఎనిమిదో నిజాంలా ఉంటాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్...
September 08, 2020, 09:45 IST
సాక్షి, సిద్దిపేట: ప్రతిభకు పేదరికం అడ్డుకాదు. చేయాలనే తపన ఉండాలే కానీ ఏది అసాధ్యం కాదు. కొంత ఆవిష్కరణలు ఎన్నో సృష్టించవచ్చు. సిద్ధిపేట జిల్లా కోహెడ...
September 07, 2020, 08:55 IST
సాక్షి, పెద్దశంకరంపేట(మెదక్): ప్రస్తుతం బిజీ సమయంలో ప్రజలు వేడివేడిగా తమ ఇళ్లల్లోనే ఇన్స్టంట్ మిక్స్ ఐటమ్స్ తయారు చేసుకోవడానికి ఆసక్తి...
September 05, 2020, 11:29 IST
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్రావుకు కరోనా వైరస్ సోకింది.
September 05, 2020, 09:30 IST
ఒక రాయికి రూపం పోయాలంటే శిల్పి ఉండాలి, అదే విధంగా ఒక ఉత్తమ పౌరుడుగా రూపొందాలంటే అతడికి గురువు మార్గదర్శనం ఉండాలి. అందుకే ఉపాధ్యాయుడు లేని విద్య...
September 05, 2020, 09:10 IST
సాక్షి, వర్గల్(గజ్వేల్): వర్గల్ మండలం వేలూరు శివారు వ్యవసాయ క్షేత్రాల్లో చిరుత కనిపించింది. గురువారం రాత్రి వ్యవసాయ పొలాలకు కాపలా వెళ్లిన రైతులకు...
September 04, 2020, 09:21 IST
సాక్షి, మెదక్: జిల్లాలో మరో 81 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 1579కు చేరింది. ప్రజలు...
September 04, 2020, 09:09 IST
కాంగ్రెస్కు జిల్లాలో పెద్ద తలకాయగా ఉన్నారు ఒకరు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సభ్యుడు మరొకరు. జిల్లాలో పార్టీని నడిపించాల్సింది వీరే. వరుస...
September 03, 2020, 08:58 IST
సాక్షి, అల్లాదుర్గం(మెదక్): గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త...
August 31, 2020, 10:38 IST
సాక్షి, మనూరు(నారాయణఖేడ్): భార్య కాపురానికి రావడం లేదని భర్త సెల్టవర్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన నాగల్గిద్ద మండలం కరస్గుత్తిలో ఆదివారం చోటు...
August 29, 2020, 09:47 IST
సాక్షి, జోగిపేట(అందోల్): అనాదిగా వివక్షతకు గురవుతున్న మహిళలకు భారత రాజ్యాంగం భరోసా కల్పించింది. వివక్షతో అనగదొక్కబడుతున్న అబలలు ఎన్నికల్లో...
August 28, 2020, 21:06 IST
సాక్షి, మెదక్ : తండ్రుల అకాల మృతితో తనయులు రాజకీయ అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. మాజీ...
August 28, 2020, 10:53 IST
సాక్షి, మెదక్: అర్ధరాత్రి ఫార్మా కంపెనీ వదిలిన విషవాయువుతో ఉక్కిరి బిక్కిరి అయినట్లు చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం...
August 28, 2020, 10:15 IST
కరోనా కల్లోలంలో విద్యాశాఖ తొలి అడుగు వేసింది. మార్చి 22న మూత బడ్డ పాఠశాలలు 158 రోజుల తర్వాత గురువారం తెరుచుకున్నాయి. విద్యార్థులు లేకుండానే టీచర్లు...
August 27, 2020, 10:57 IST
సాక్షి, గజ్వేల్: ‘కరోనా దెబ్బ’ ప్రభావం కారణంగా గజ్వేల్కు రావాల్సిన రెగ్యులర్ ప్యాసింజర్ రైలు పట్టాలు ఎక్కే వ్యవహారంపై పెండింగ్లో పడుతూ వస్తోంది...
August 27, 2020, 10:14 IST
సాక్షి, మద్దూరు(హుస్నాబాద్): జలియన్ వాలాబాగ్ సంఘటనని తలపించిన వీరబైరాన్పల్లి నెత్తుటి చరిత్రకు నేటితో 72 ఏళ్లు నిండాయి. రజాకారుల పాశవిక దాడులను...
August 26, 2020, 09:43 IST
జిల్లాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. వెయ్యికి చేరువలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు 20 మంది మృత్యువాత పడడం ఇందుకు నిదర్శనంగా...
August 26, 2020, 09:23 IST
సాక్షి, సంగారెడ్డి: బతికి ఉన్న మహిళను చనిపోయిందని ధ్రువీకరించిన డ్యూటీలో ఉన్న డాక్టర్లను వెంటనే సస్పెండ్ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ...
August 26, 2020, 07:17 IST
సాక్షి, హైదరాబాద్ : 2022 మార్చి.... తెలంగాణలోని కీలక పట్టణం సిద్దిపేట రైల్వే మార్గం ద్వారా రాజధాని హైదరాబాద్తో అనుసంధానం కాబోతోంది. కొత్తగా...
August 25, 2020, 09:28 IST
సాక్షి, నర్సాపూర్(మెదక్): తన భూమిలో సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన రైతు ముచ్చర్ల లక్ష్మయ్య...
August 19, 2020, 06:55 IST
మాడ్గుల: మాడ్గుల మండల కేంద్రంలోని ఓ వైన్స్లో కాలం చెల్లిన బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కాలం చెల్లిన బీర్లను వైన్స్ యజమాన్యం ఒక్కో బీరు ఎంఆర్...
August 18, 2020, 10:20 IST
సాక్షి, సిటీబ్యూరో: మహానగరం పరిధిలో ఇండిపెండెంట్గృహాల ధరలు ఇటీవలికాలంలో అమాంతం పెరిగాయి. దీంతో మధ్యతరగతి వేతన జీవులకు సొంతింటి కల దూరమవుతోంది....
August 17, 2020, 09:46 IST
చిక్కడపల్లి: దోమలగూడ గగన్మహల్ కాలనీలో ఆదివారం గ్యాస్ సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పాలడుగు శివశంకర్రావు కథనం...