September 17, 2020, 10:41 IST
సాక్షి, మేడ్చల్ : ఆన్లైన్ విద్య కారణంగా పాఠశాల విద్యార్థులకు మొబైల్ ఫోన్స్ చేతికివ్వడంతో తీవ్ర అనార్థాలు చోటుచేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో...
September 13, 2020, 12:10 IST
సాక్షి, శంషాబాద్: శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) శుక్రవారం రాత్రి 10...
September 13, 2020, 11:38 IST
సాక్షి, శంషాబాద్: భారత్–యూఏఈ మధ్య కుదిరిన ట్రాన్స్పోర్టబుల్ ఒప్పందం మేరకు ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్కు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్...
September 12, 2020, 10:55 IST
బాలానగర్(హైదరాబాద్): కోవిడ్ వైరస్తోపాటు అన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లనూ సమర్థంగా నియంత్రించే ‘లైఫ్ వైరో ట్రీట్’ అనే వ్యాక్సిన్ను కనుగొన్నట్లు...
September 09, 2020, 08:30 IST
సాక్షి, శంషాబాద్: హరితహారం కార్యక్రమాన్ని కూడా సామాజిక బాధ్యతగా పరిగణించి మొక్కలను విస్తృతంగా నాటి పెంచాల్సిన అవసరముందని ఎంపీ జోగినిపల్లి సంతోష్...
September 08, 2020, 14:50 IST
సాక్షి, మేడ్చల్ : నూతన భూ క్రమబద్దీకరణ పథకంపై ప్రభుత్వం పునారాలోచించాలని రియల్టర్లు నిరసన వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ జీవో 131ని వెంటనే...
September 07, 2020, 10:53 IST
సాక్షి, చేవెళ్ల: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ రియల్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఈ...
September 05, 2020, 01:50 IST
సాక్షి, మేడ్చల్ జిల్లా: కీసర తహసీల్దార్ రూ.1.10 కోట్ల లంచం తీసుకున్న వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం...
September 03, 2020, 14:48 IST
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ కోటి రూపాయల అవినీతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారుల...
August 28, 2020, 13:21 IST
సాక్షి, మేడ్చల్: కోటి 10 లక్షల రూపాయల లంచం కేసులో అడ్డంగా దొరికిపోయిన కీసర ఎమ్మార్వో నాగరాజు కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ను ఏసీబీ శుక్రవారం...
August 26, 2020, 19:42 IST
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో భారీగా వీఆర్ఓలను బదిలీ చేశారు. 173 మంది వీఆర్ఓలను బదిలీ చేస్తూ అదనపు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు....
August 26, 2020, 09:21 IST
సాక్షి, మేడ్చల్ జిల్లా : రెవెన్యూ శాఖలో భారీ ప్రక్షాళనకు జిల్లా అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. తాజాగా మేడ్చల్ జిల్లాలో 11 మంది తహసీల్దార్లను...
August 24, 2020, 15:35 IST
సాక్షి, మేడ్చల్ : కీసర తహశీల్దార్ అవినీతి కేసులో నలుగురు నిందితుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు నాంపల్లి...
August 20, 2020, 14:34 IST
సాక్షి, రంగారెడ్డి/మేడ్చల్ : కోటి 10 లక్షల లంచం తీసుకొని దొరికిపోయిన కీసర తహసీల్దార్ నాగరాజు ఘటన మరువకముందే మరో రెవెన్యూ అవినీతి అధికారి...
August 18, 2020, 12:07 IST
అందులో గ్రేటర్కు చెందిన ఓ పార్లమెంటు సభ్యుడు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసిన పత్రాలు లభ్యమవడం, అవి కూడా ఆయన లెటర్ హెడ్తో ఉండటం ఏసీబీ...
August 18, 2020, 11:09 IST
సాక్షి, మేడ్చల్ : ఏసీబీ విచారణలో కీసర ఎమ్మార్వో నాగరాజు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పహనీలు రాకుండా, డిజిటల్ సంతకాలు కన్పించకుండా...
August 17, 2020, 21:39 IST
సాక్షి, మేడ్చల్: కీసర మండలం ఇంచార్జ్ తహశీల్దార్గా కె.గౌతమ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సోమవారం...
August 17, 2020, 14:55 IST
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసర మండలం తహసీల్దార్గా ఇంచార్జ్ తహసీల్దార్ గీతను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా...
August 16, 2020, 11:49 IST
రియల్టర్ అంజిరెడ్డి వద్ద ఏసీబీ సోదాల్లో రేవంత్రెడ్డి ఎంపీ లాడ్స్ నిధుల ఫైళ్లు లభ్యమైనట్టు సమాచారం.
August 16, 2020, 07:46 IST
సాక్షి, హైదరాబాద్/కీసర/అల్వాల్ : ఉన్నతాధికారుల ద్వారా మాత్రమే వెలువడే డ్రాఫ్ట్ ఆర్డర్ కాపీ, నోట్ఫైల్స్ను సైతం నకిలీవి సృష్టించి లంచాలు...
August 16, 2020, 07:13 IST
సాక్షి, మేడ్చల్ జిల్లా : అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన తహసీల్దార్ నాగరాజుది ఆది నుంచీ అవినీతి చరిత్రేనని తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో 15 ఏళ్లుగా...
August 15, 2020, 13:34 IST
సాక్షి, హైదరాబాద్ : ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎస్సై ఆత్మహత్య ప్రయత్నం కలకలం సృష్టించింది. అధికారుల వేధింపులే కారణమని తెలిసింది. వివరాలు...
August 15, 2020, 01:06 IST
సాక్షి, హైదరాబాద్ : కీసర రెవెన్యూశాఖలో ఓ భారీ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. ఏకంగా రూ. కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ కీసర తహసీల్దార్ నాగరాజు...
August 10, 2020, 08:33 IST
సాక్షి, మేడ్చల్ జిల్లా: కరోనా కరాళ నత్యం చేస్తున్న వేళ...విద్యా సంస్థలు నిరవధికంగా మూతబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలను...
August 10, 2020, 07:19 IST
తాండూరు: గర్భంతో ఉన్న ఆశ వర్కర్కు కరోనా వైరస్ సోకినప్పటికీ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ప్రాణాలకు తెగించి ఆమెకు ఆపరేషన్ చేసి ప్రాణాలు...
August 07, 2020, 07:44 IST
బషీరాబాద్: విధి నిర్వాహణలో ఉన్న ఎస్ఐతో దురుసుగా మాట్లాడిన ఓ కానిస్టేబుల్ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.....
August 05, 2020, 07:29 IST
శంషాబాద్: మైనర్ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు నమ్మించి మోసం చేసిన సంఘటన ఆర్జీఐఏ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. సదరు బాలిక సోమవారం అర్ధరాత్రి నుంచి...
August 04, 2020, 08:56 IST
మేడ్చల్: నగర శివార్లలోని మేడ్చల్ నియోజకవర్గంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. గతంలో పాజిటివ్ కేసులు పెద్దగా బయటపడకపోగా.. ప్రస్తుతం మేడ్చల్, శామీర్...
August 01, 2020, 12:17 IST
దౌల్తాబాద్: లోకం పోకడ తెలియని రెండు హృదయాలు ప్రేమనో.. ఆకర్షణో వీడలేనంత దగ్గరయ్యాయి. పెద్దలు వద్దని వారించినా వినకుండా పెళ్లి చేసుకున్నారు. కాపురం...
July 31, 2020, 08:29 IST
షాద్నగర్రూరల్: నిన్ను ప్రేమిస్తున్నాను.. నువ్వు లేనిదే నేను లేనన్నాడు... నీతో కలిసి ఉంటానంటూ పెళ్లికూడా చేసుకున్నాడు. తీరా 7 నెలల గర్భవతిని చేశాక...
July 25, 2020, 07:51 IST
శామీర్పేట్: కేశ్వాపూర్ రైతుల చిరకాల కల నెరవేరింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రే కరుణించారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండల పరిధిలోని...
July 20, 2020, 08:13 IST
షాద్నగర్ రూరల్: కట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని దూసకల్ గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసుల...
July 18, 2020, 06:47 IST
కడ్తాల్: కడ్తాల్ మండల పరిధిలోని మర్రిపల్లి గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో స్నేహితుడే తన ఇంటికి...
July 16, 2020, 08:17 IST
తలకొండపల్లి: ఓ వ్యక్తి గొంతు కోసి అడవిలో వదిలేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈనెల 10న ఫరూక్నగర్ మండలం వెంకన్నగూడెంకు చెందిన కొడావత్ రాజును గుర్తు...
July 15, 2020, 08:21 IST
అనంతగిరి: ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన అనంతగిరి గుట్ట అడవిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులో చూసింది. స్థానికులు, పోలీసుల కథనం...
July 15, 2020, 07:41 IST
శంకర్పల్లి: ఓ మహిళ ఆస్తి కోసం తన కుమారుడితో కలిసి అత్తను కాల్చి చంపేసింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఎల్వర్తి అనుబంధ కొజ్జగూడలో మంగళవారం సాయంత్రం...
July 15, 2020, 07:26 IST
తాండూరు టౌన్: పీపీఈ కిట్ చెత్తకుప్పలో కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కోవిడ్ పాజిటివ్ వ్యక్తులు లేదా వారికి చికిత్స...
July 14, 2020, 06:44 IST
తూప్రాన్: నవ దంపతుల మధ్య ఉన్న విభేదాలు ఇరువర్గాల మద్య దూరం పెంచాయి. పోలీస్స్టేషన్లో కౌన్సిలింగ్ దాక వెళ్లిన ఈ ఘటన పరస్పర దాడులకు పాల్పడే స్థితికి...
July 13, 2020, 06:59 IST
ధారూరు: ధారూరుకు కరోనా ముప్పు పొంచి ఉందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మండలంలో ఈ రోజు వరకు ఒక్క పాజిటవ్ కేసు కూడా నమోదు కాలేదు. అయితే...
July 11, 2020, 16:00 IST
సాక్షి, మేడ్చల్, యాదాద్రి : వారం రోజుల క్రితం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ సంబంధం నేపథ్యంలో అయిదేళ్ల చిన్నారి హత్యకు గురైన విషయం...
July 11, 2020, 06:54 IST
తలకొండపల్లి: గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తి గొంతు కోసి అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లారు. మండల పరిధిలోని నల్లమెట్టు అటవీ ప్రాంతంలో ఈ సంఘటన చోటు...
July 10, 2020, 16:37 IST
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగు రోడ్డుపై ఘట్కేసర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది....