September 21, 2020, 05:30 IST
యాచారం: ‘కేసీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారారు.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను ఫార్మాసిటీ పేరుతో బలవంతంగా లాక్కుంటూ దోపిడీకి...
September 19, 2020, 13:29 IST
సాక్షి, రంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయిస్తామని నకిలీ కేటాయింపు లేఖలతో నమ్మించి రూ....
September 17, 2020, 07:42 IST
చరిత్రను మలుపు తిప్పిన వేళ అది. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన సమయం అది. అప్పటి వరకు ఏకఛత్రాధిపత్యంగా కొనసాగిన నిజాం రాచరిక పాలన శాశ్వత...
September 16, 2020, 14:27 IST
సాక్షి, రంగారెడ్డి : చలన చిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినీ దర్శకుడు శేఖర్కమ్ముల దర్శకత్వంలో ‘లవ్స్టోరీ’ సినిమా సన్నివేశాలు...
September 13, 2020, 12:10 IST
సాక్షి, శంషాబాద్: శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి అలివేలు మంగతాయారు (85) శుక్రవారం రాత్రి 10...
September 13, 2020, 11:38 IST
సాక్షి, శంషాబాద్: భారత్–యూఏఈ మధ్య కుదిరిన ట్రాన్స్పోర్టబుల్ ఒప్పందం మేరకు ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్కు ఎమిరేట్స్ ఎయిర్లైన్స్...
September 12, 2020, 10:55 IST
బాలానగర్(హైదరాబాద్): కోవిడ్ వైరస్తోపాటు అన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లనూ సమర్థంగా నియంత్రించే ‘లైఫ్ వైరో ట్రీట్’ అనే వ్యాక్సిన్ను కనుగొన్నట్లు...
September 10, 2020, 15:45 IST
సాక్షి, హైదరాబాద్ : అల్పపీడనం ప్రభావంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం...
September 09, 2020, 08:30 IST
సాక్షి, శంషాబాద్: హరితహారం కార్యక్రమాన్ని కూడా సామాజిక బాధ్యతగా పరిగణించి మొక్కలను విస్తృతంగా నాటి పెంచాల్సిన అవసరముందని ఎంపీ జోగినిపల్లి సంతోష్...
September 07, 2020, 10:53 IST
సాక్షి, చేవెళ్ల: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ రియల్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఈ...
September 03, 2020, 16:03 IST
సాక్షి, హైదరాబాద్ : రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే నెల రోజుల్లో రెండింతలు ఇస్తామని చెప్పి అసలుకే ఎసరు పెట్టి మొహం చాటేశారు. డబ్బులు ఇస్తామని...
September 02, 2020, 20:11 IST
సాక్షి, హైదరాబాద్: కీసర తహసీల్దార్ నాగరాజుకు చెందిన బ్యాంకు లాకర్ను ఎట్టకేలకు ఏసీబీ అధికారులు బుధవారం తెరిచారు. అల్వాల్లోని ఓ బ్యాంక్ లాకర్...
August 31, 2020, 11:25 IST
సాక్షి, రంగారెడ్డి: పరిగి మండలంలోని చిగురాల్పల్లి గ్రామ సమీపంలోని వాగుపై వంతెన లేక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి చెందిన సగం మంది...
August 27, 2020, 20:47 IST
సాక్షి, రంగారెడ్డి : రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక దుర్గానగర్ చౌరస్తాలో బుధవారం రాత్రి...
August 27, 2020, 08:33 IST
సాక్షి, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్లో చిరుత మరోసారి కలకలం సృష్టించింది. లేగదూడపై దాడి చేసి, చంపేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. రాజేంద్రనగర్ నుంచి...
August 25, 2020, 14:12 IST
ఒక రోజు మంత్రాలు వేసి పటం గీసి నేను బాగు చేస్తానంటూ 20వేల రూపాయల వసూలు చేశాడు. రూ.10 వేలు అడ్వాన్స్గా మహేష్ ముట్టజెప్పాడు.
August 22, 2020, 12:25 IST
సాక్షి, తాండూరు: అదృశ్యమైన టీఆర్ఎస్ నేత నాగరాజ్గౌడ్ గొల్ల చెరువులో శుక్రవారం శవమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడంగల్...
August 20, 2020, 22:02 IST
నిర్బంధించిన మహిళా సర్పంచ్ బాధితుడి భార్య కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
August 20, 2020, 14:34 IST
సాక్షి, రంగారెడ్డి/మేడ్చల్ : కోటి 10 లక్షల లంచం తీసుకొని దొరికిపోయిన కీసర తహసీల్దార్ నాగరాజు ఘటన మరువకముందే మరో రెవెన్యూ అవినీతి అధికారి...
August 20, 2020, 06:36 IST
సాక్షి, షాద్నగర్: కుమార్తెను బాగా చదివించాలనుకున్నారు ఆ తలిదండ్రులు.. భవిష్యత్లో మంచి ప్రయోజకురాలిగా చేయాలనుకున్నారు.. కానీ, ఆ అమ్మాయి ఓ...
August 19, 2020, 07:29 IST
శంషాబాద్: శంషాబాద్ పట్టణంలోని వీజేఆర్ హోటల్లో విశ్రాంతి తీసుకుంటున్న మెడికోతో అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురిని ఆర్జీఐఏ పోలీసులు రిమాండ్కు...
August 19, 2020, 06:55 IST
మాడ్గుల: మాడ్గుల మండల కేంద్రంలోని ఓ వైన్స్లో కాలం చెల్లిన బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కాలం చెల్లిన బీర్లను వైన్స్ యజమాన్యం ఒక్కో బీరు ఎంఆర్...
August 19, 2020, 06:53 IST
మియాపూర్: ఇష్టంలేని పెళ్లి చేశారని ఓ యువకుడు భార్య గొంతు నులిమి హత్య చేయడమేగాక తానూ ఫినాయిల్ తాగి, బ్లేడుతో చేతులు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి...
August 18, 2020, 15:17 IST
సాక్షి, రంగారెడ్డి : జిల్లాలోని చౌదరి గూడెం కాస్లాబాద్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని హత్య చేసిన దుండగులు శరీర భాగాలను మూడు ముక్కలుగా ...
August 18, 2020, 06:20 IST
కీసర: భర్త వేధింపులు తాళలేక ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. సోమవారం కీసర పోలీస్స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ సుధీర్కృష్ణ...
August 17, 2020, 09:46 IST
చిక్కడపల్లి: దోమలగూడ గగన్మహల్ కాలనీలో ఆదివారం గ్యాస్ సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పాలడుగు శివశంకర్రావు కథనం...
August 17, 2020, 09:03 IST
సాక్షి సిటీబ్యూరో: లాక్డౌన్ కరోనా ప్రభావంతో గత కొన్ని నెలలుగా ఫుట్పాత్ వ్యాపారులు పాటు ఇతర చిరు వ్యాపారులు పూర్తి స్థాయిలో నష్టాల్లో కూరుకుపోయారు...
August 17, 2020, 07:28 IST
కోటవురట్ల (పాయకరావుపేట): కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామానికి చెందిన పెళ్లి కుమారుడికి ఆదివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో బంధు వర్గాల్లో...
August 15, 2020, 18:58 IST
సాక్షి, మేడ్చల్: కీసర భూదందా కేసులో రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీకి చెందిన ప్రముఖ నేత సోదరుడి హస్తం ఉందంటూ తమ గ్రామంలో...
August 15, 2020, 07:59 IST
కుషాయిగూడ: కుషాయిగూడ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ హోంగార్డు శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందాడు. కీసరలో నివసించే ఎం.గణేష్ (30)...
August 15, 2020, 07:52 IST
సాక్షి, సిటీబ్యూరో: అనాథ శరణాలయాలపై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రైవేట్, ఎన్జీఓ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమాల్లో నెలకొన్న...
August 13, 2020, 13:05 IST
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంకర్ పల్లి మండలం కొండకల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్,...
August 13, 2020, 09:50 IST
రాంగోపాల్పేట్: యశోద ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మార్కెట్ పోలీసుల సమాచారం మేరకు... నల్లగొండ జిల్లా...
August 11, 2020, 22:09 IST
సాక్షి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద మంగళవారం లారీ బీభత్సం సృష్టించింది. బైక్ను ఢీకొట్టిన లారీ, ఆ తర్వాత ట్రాన్స్ ఫార్మర్...
August 11, 2020, 07:22 IST
ఉప్పల్: వివాహేతర సంబంధం ఓ మహిళ హత్యకు దారి తీసింది. ఉప్పల్ సీఐ రంగస్వామి తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం మూసిపట్ల...
August 11, 2020, 07:02 IST
హిమాయత్నగర్: నమ్మకంగా పని చేస్తున్న తమను యజమాని అకారణంగా తిడుతుండటం వారిని బాధించింది.... ఈలోపే యజమాని పనిలోంచి తీసేశాడు...దీంతో యజమానిపై పగ...
August 10, 2020, 15:23 IST
సాక్షి, రంగారెడ్డి : కరోనా వైరస్కు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కరోనాతో ఎవరూ...
August 10, 2020, 08:33 IST
సాక్షి, మేడ్చల్ జిల్లా: కరోనా కరాళ నత్యం చేస్తున్న వేళ...విద్యా సంస్థలు నిరవధికంగా మూతబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలను...
August 10, 2020, 07:19 IST
తాండూరు: గర్భంతో ఉన్న ఆశ వర్కర్కు కరోనా వైరస్ సోకినప్పటికీ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ప్రాణాలకు తెగించి ఆమెకు ఆపరేషన్ చేసి ప్రాణాలు...
August 10, 2020, 06:58 IST
సాక్షి, సిటీబ్యూరో: షేక్పేట తహసీల్దార్ కార్యాలయం ఆర్ఐ నాగార్జునరెడ్డి ఏసీబీకి చిక్కడానికి, బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ ఎస్సై రవీందర్పై అవినీతి...
August 08, 2020, 08:17 IST
కుత్బుల్లాపూర్: తాను సన్నిహితంగా ఉన్న మహిళతో చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్...
August 07, 2020, 09:00 IST
నాగోలు: పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడం ఇష్టంలేక ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్బీనగర్పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం...