కేటీఆర్ ఫామ్హౌస్ వివాదంపై హైకోర్టు స్టే

సాక్షి, హైదరాబాద్ : కేటీఆర్ ఫామ్ హౌస్ వివాదంపై అక్టోబర్ 19 విచారణ జరిపేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది. జన్వాడ ఫామ్ హౌస్ వివాదంపై మల్కాజ్గిరి ఎంపి రేవంత్ దాఖలు చేసిన పిటిషన్పై కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన ఎన్జిటి ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి